ఒడిషాలో బీజేడీ, బీజేపీలు కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రపారాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ బీజేపీ, బీజేడీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఒడిశా రాజకీయాల్లో లుంగీల లొల్లి నడుస్తున్నది. లోక్సభ ఎన్నికలతో పాటు ఒడిశా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ ఓటర్లను ఉద్దేశ�
సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతా ఒక పరిస్థితి ఉంటే ఒడిశాలో మాత్రం విభిన్న రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. అన్ని రాష్ర్టాల్లో ప్రత్యర్థి పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటే ఒడిశాలో మాత్రం స్నేహపూర్వక పోటీ నెలకొన్నద
Anubhav Mohanty | ఒడిశాలో అధికార బీజేడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, సినీ నటుడు అనుభవ్ మొహంతి బీజేపీలో చేరాడు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నాయకుల సమక్ష
లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలోని అధికార బీజేడీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం జరుగుతున్నది. ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్రంలో రూ.19,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
బిజూ జనతాదళ్ తరపున రానున్న ఒడిశా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి 10 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారట! ‘చాలా మంది వృత్తి నిపుణులతో కలిపి 10 వేల మందికిపైగా మా పార్టీ టికెట్ల కోసం దరఖాస్తు చేస
మనీ లాండరింగ్ కేసులో సీనియర్ బీజేడీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రఫుల్లా సమల్తో పాటు ఆయన కుమారుడికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం సమన్లు జారీ చేసింది.
Kamiya Jani: కామియా జాని చేసిన వీడియో వివాదాస్పదం అవుతోంది. యూట్యూబర్ కామియాను ఎలా జగన్నాథుడి ఆలయంలోకి రానిచ్చారని బీజేపీ ప్రశ్నిస్తోంది. గో మాంసాన్ని భక్షించే ఆమెను ఎలా టెంపుల్కు ఇన్వైట్ చేశారని బ�
ఒడిశా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్కు అత్యంత సన్నిహితుడు, మాజీ ఐఏఎస్ అధికారి కార్తికేయన్ పాండియన్ సోమవారం అధికార బిజూ జనతాదళ్లో అధికారికంగా చేరారు.
అఖిలపక్ష సమావేశానికి అధికార బీజేపీతో పాటు వివిధ ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి. బీఆర్ఎస్, బీజేడీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు మహిళా బిల్లుపై పట్టుబట్టాయి. ఏండ్లుగా ఆమోదానికి నోచుకోని బిల్లును ఈ సమావేశా�