కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన ఢిల్లీ సర్వీసెస్ (Delhi Services Bill )బిల్లుకు వైసీపీ, బీజేడీ మద్దతు పలకడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం విస్మయం వ్యక్తం చేశారు.
పార్లమెంట్, అసెంబ్లీలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని బీజూ జనతాదళ్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ పార్టీ ఎంపీ సస్మిత్ పాత్ర మహిళా రిజర్వేషన్ అం�
కేంద్రం మణిపూర్ను మరో కశ్మీర్లా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నదని విపక్షాలు ఆరోపించాయి. వెంటనే అఖిల పక్షాన్ని మణిపూర్కు పంపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. మణిపూర్లో తాజా పరిస్థితిపై చర్చించేం
ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతాదళ్ (BJD) అధినేత నవీన్ పట్నాయక్ (CM Naveen Patnaik) ప్రకటించారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రకటించిన ఎన్డీయేతర పార్టీల్లో బీజేడీ నిలిచింది.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఇవాళ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వివిధ పార్టీ నేతలతో కలిసి ఇవాళ ఢిల్లీలో మీటింగ్ నిర్వహించనున్నారు. 19 పార్టీలకు ఆమె ఆహ్వానం పంపారు. కానీ కొన్ని పార్టీల�
ఒడిశా అధికార పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ) చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలోని 30 జిల్లా పరిషత్లను కైవసం చేసుకుని రికార్డు నెలకొల్పింది. ఈ పంచాయతీరాజ్ సంస్థల అధ్యక్షుల్లో 70 శాతం మంది మహిళలే ఉ�