ఆధార్ కార్డు పొందడం మరింత కఠినతరం కానుంది. భారతీయులకు మాత్రమే ఆధార్ నంబర్ లభించేలా ప్రభుత్వం నిబంధనలను మరింతం కఠినతరం చేస్తున్నది. పౌరసత్వానికి రుజువు కాకుండా కేవలం గుర్తింపు కార్డుగా ఉన్న ఆధార్ వ�
జనన ధ్రువీకరణ, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలను మాత్రమే పౌరసత్వాన్ని రుజువు చేసే అధికారిక పత్రాలుగా గుర్తిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. జనన, మరణ ధ్రువీకరణ చట్టం, 1969 ప్రకారం నిర్దేశిత అధికారులు మాత్రమే �
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ఓ యువకుడికి నార్సింగి మున్సిపాలిటీ నుంచి బర్త్ సర్టిఫికెట్ జారీ అయిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం రంగంలోకి ద
బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు లేకపోవడం ఓ బాలిక చదువుకు అడ్డంకిగా మారింది. ఆ పత్రాలు లేనందున మల్లెల శ్రీవిద్యను స్కూల్లో చేర్చుకునేందుకు ఎస్ఆర్నగర్లోని శ్రీ విద్యాంజలి ప్రైవేటు పాఠశాల నిరాకరి�
Passport Rules: పాస్పోర్ట్ పొందేందుకు రూల్స్ సవరించారు. కొత్త నిబంధనలకు చెందిన గెజిట్ నోటిఫికేషన్ శుక్రవారం రిలీజైంది. 2023, అక్టోబర్ ఒకటో తేదీ తర్వాత పుట్టినవాళ్లు.. రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత�
జనన ధ్రువీకరణ పత్రం లేక చిన్నారి గుండె ఆపరేషన్ ఆగిపోవడంతో ‘బర్త్ సర్టిఫికెట్ లేక ఆగిన గుండె ఆపరేషన్, ఇబ్బందుల్లో పసి ప్రాణం’ అనే కథనం ‘నమస్తేతెలంగాణ’ దినపత్రికలో ఈ నెల 6న ప్రచురితమైంది.
జనన ధ్రువీకరణ పత్రం లేక చిన్నారి గుండె ఆపరేషన్ ఆగింది. సదరు సర్టిఫికెట్ కోసం చిన్నారి తండ్రి పక్షం రోజులుగా పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది.
ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 40,000 దాటిపోయింది. మృతదేహాలను ఖననం చేయడానికి కుటుంబ సభ్యులు నానా కష్టాలు పడుతున్నారు. గాజా స్ట్రిప్లోని డెయిర్ అల్-బలాహ్ శ్మశాన వాటికలో సూర్యోదయం నుంచి సమాధుల త�
ఆర్టీసీ బస్సులో ప్రసవించిన ఆడబిడ్డకు జనన ధ్రువీకరణపత్రాన్ని తల్లికి స్వయంగా అందజేశారు బల్దియా అధికారులు. ఈ నెల 5న హైదరాబాద్కు చెందిన శ్వేతారత్నం ఆరాంఘర్ 1జెడ్ బస్సు ఎక్కారు
ఆధార్ కార్డుపై ఉన్న పుట్టిన తేదీని ‘జనన ధ్రువీకరణ’కు పరిగణనలోకి తీసుకోబోమంటూ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) ప్రకటించింది. పుట్టిన తేదీకి సంబంధించి గుర్తింపు పత్రాల జాబితా నుంచి ఆధార్ను తొలగిం
స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు, ఉద్యోగ దరఖాస్తులు, ఆధార్ అప్లికేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు.. ఇలా ప్రతి అప్లికేషన్ను ఒక్కోచోట ఒక్కోరకమైన పత్రాలు అడుగుతుంటారు. వాటిని సంపాదించలేక నానా తంట
Birth Certificate | కులం, మతం ప్రస్తావన లేకుండా జనన ధ్రువీకరణ పత్రం కావాలని కోరుకునే హకు పౌరులకు ఉన్నదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి వారి కోసం దరఖాస్తులో కులరహితం, మతరహితం అనే ప్రత్యేక కాలమ్ను ప్రవేశపెట్టేందు�
ఉస్మానియా దవాఖానకు చికిత్సల కోసం వచ్చే రోగులు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకురావాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ సూచిం చారు. శనివారం దవాఖానలో ఏర్పాటు చేసిన సమావేశంలో