శ్రీమంతులు అడ్డాగా భారత్ మారిపోతున్నది. ప్రతియేటా దేశవ్యాప్తంగా బిలియనీర్లు గణనీయంగా పెరుగుతున్నారు. ప్రస్తుత సంవత్సరానికిగాను భారత్లో 185 మంది ఆగర్భ శ్రీమంతులు ఉన్నట్లు యూబీఎస్ తన నివేదికలో వెల్లడ
విదేశీ మారకం నిల్వలు కరిగిపోతున్నాయి. ఇప్పటికే భారీ స్థాయిలో కరిగిపోయిన నిల్వలు ఈ నెల 22తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 1.31 బిలియన్ డాలర్లు తగ్గి 656.582 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్�
దేశీయ ఎగుమతులు డీలాపడ్డాయి. వరుసగా 3 నెలలపాటు పెరుగుతూపోయిన భారతీయ ఎక్స్పోర్ట్స్.. గత నెల మాత్రం 1.20 శాతం క్షీణించాయి. ఈ ఏడాది జూలైలో 33.98 బిలియన్ డాలర్లకే పరిమితమైనట్టు బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల్�
దేశంలోని స్కూల్ టీచర్లకు శిక్షణ కోసం ఏటా బిలియన్ డాలర్లు (సుమారు రూ.8300 కోట్లు) ఖర్చు చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఇన్ఫోసిస్ సహవ్యస్థాపకుడు నారాయణమూర్తి సూచించారు.
దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 21తో ముగిసిన వారంలో ఈ నిల్వలు 2.164 బిలియన్ డాలర్ల మేర తగ్గి 584.248 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అంతక్రితం వారం ఇవి 1.657 బిలియన్ డాలర్ల మేర పెరిగి 5
విదేశీ మారకం నిల్వలు మళ్లీ పడిపోయాయి. ఈ నెల 10తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.39 బిలియన్ డాలర్లు తగ్గి మూడు నెలల కనిష్ఠ స్థాయి 560.003 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
విదేశీ మారకం నిల్వలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. 2021లో రికార్డు స్థాయికి చేరుకున్న నిల్వలు ఈ మరుసటి ఏడాది చివరినాటికి లక్షల కోట్ల స్థాయిలో కనుమరుగయ్యాయి. 2021 అక్టోబర్లో రికార్డు స్థాయి 645 బిలియన్ డా�
నాలుగు దశాబ్దాల క్రితం ఒక చిన్న అపార్ట్మెంట్లో ప్రారంభమైన ఇన్ఫోసిస్ నేడు ప్రపంచంలో నలుదిశలూ వ్యాపించి, రూ.6 లక్షల కోట్ల కంపెనీగా ఎదిగింది. సాఫ్ట్వేర్ సర్వీసుల రంగంలో గ్లోబల్ డెలివరీ మోడల్కు శ్రీ�
దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) నిలిచింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ విలువ 202 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు హురున్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ తెలి�
ఏప్రిల్-జూలై మధ్యకాలంలో 6 శాతం వృద్ధి న్యూఢిల్లీ, ఆగస్టు 19: బంగారానికి దేశీయంగా మళ్లీ డిమాండ్ నెలకొన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడిచిన నాలుగు నెలల్లో భారత్ 12.9 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగు�