హైదరాబాద్లో పట్టపగలే ఖజానా జువెల్లర్స్ దుకాణంలో (Khazana Jewellery) కాల్పులు జరుపుతూ దోపిడీకి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
Road Accident | పరీక్ష రాసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అన్న మృతి చెందగా చెల్లెలికి తీవ్ర గాయాలైన ఘటన జహీరాబాద్ మండలంలోని హుగ్గేల్లి జాతీయ రహదారిపై శనివారం జరిగింది.
Scientific Payload Balloon | సైంటిఫిక్ రీసెర్చ్ పేలోడ్ ఉన్న పెద్ద బెలూన్ ఒక గ్రామంలో పడింది. దీనిని చూసి అక్కడి జనం భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో
బీదర్, హైదరాబాద్లో కాల్పులు జరిపిన దోపిడీ దొంగలు బీహార్ ముఠాకు చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దోపిడీ దొంగల ముఠా కోసం కోసం రెండు రాష్ర్టాల పోలీసులు కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గడ్లలో 10 బృంద�
తెలంగాణ శాసన సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసుశాఖ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఇటీవల తెలంగాణ-కర్ణాటక రాష్ర్టాల సరిహద్దు పోలీసు అధికారులు సమావేశమయ్యారు.
ఓబీసీలకు నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం చేసింది శూన్యమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Karnataka Assembly Elections) విమర్శించారు. ఓబీసీలను అభివృద్ధి పధంలోకి తీసుకువెళ్లాలంటే ముందుగా వారి హక్కులను వ
కర్ణాటకలోని పలు జిల్లాల్లో ఉన్న తెలుగు ఓటర్లను ఆకట్టుకొనేందుకు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఆనాడు నిజాం ఆధీనంలో ఉన్న హైదరాబాద్కర్ణాటక (హైకా) ప్రాంతాల్లోని బీదర్, గుల్బర్గా (కలబురిగి), రాయచూర్, యా�
రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తున్నది. ఈ నెల చివరి వారం నుంచి లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ చేసేలా అధికారం యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.
దక్కన్ ప్రాంతాన్ని తెలుగురాజులు పాలించిన తర్వాత బహమనీ రాజులు ఆక్రమించుకున్నారు. వారు బీదర్, బీరార్, అహమద్నగర్, బీజాపూర్, గోల్కొండ అనే అయిదు రాజ్యాలను పరిపాలించారు.
కర్ణాటక రాష్ట్రం బీదర్లో బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, మంత్రి హరీశ్రావు సూచనల మేరకు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ పా�
Bidar | కర్ణాటకలోని బీదర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బీదర్లోని బెమలఖేడా ప్రభుత్వ స్కూలు వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది.
హైదరాబాద్ : కర్నాటక బీదర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు హైదరాబాద్ వాసులు దుర్మరణం చెందారు. ఎర్టిగా కారు వెనుక నుంచి కంటైనర్ను ఢీకొట్టింది. ఇదే ప్రమాదంలో మరో ఐదుగురు గాయాలపాలవగా.. ఆసుపత్రికి తరలి�