టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇంగ్లండ్ బ్యాటింగ్ తొలి బంతికే వికెట్ తీసిన భువీ.. మూడో ఓవర్లో ప్రమాదకరమైన బట్లర్ (4)ను పెవిలియన్ చేర్చాడు. భువీ వేసిన బంతిని లేట్�
టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి సత్తా చాటాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో తొలి బంతికే వికెట్ తీసుకున్నాడు. ఆఫ్స్టంప్ ఆవలగా వేసిన అవుట్ స్వింగర్ను డ్రైవ్ చేసేందుకు ప్రయ
ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు టీ20 క్రికెట్లో పవర్ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఐర
ప్రపంచంలో అత్యంత వేగంగా బౌలింగ్ చేసింది ఎవరు..? రిటైరైనా ఇప్పటికీ గుర్తొచ్చే పేరు పాకిస్తాన్ స్పీడ్ గుర్రం షోయభ్ అక్తరే. 2002 లో అక్తర్.. న్యూజిలాండ్ తో ఓ మ్యాచ్ లో గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. ఇ�
డబ్లిన్: వరల్డ్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన బంతిని భువనేశ్వర్ కుమార్ విసిరాడా ? ఐర్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో అతను 201 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేసినట్లు స్పీడ్ గన్ చూపించింది. కానీ ఆ స్ప�
వర్షం అంతరాయం కలిగించిన భారత్-ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్ ఎట్టకేలకు ఆరంభమైంది. రెండు జట్లకు 12 ఓవర్ల చొప్పున కుదించిన ఈ మ్యాచ్లో ఐర్లాండ్ బ్యాటింగ్కు వచ్చింది. తొలి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్.. ఐదో బంతికి �
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అదరగొడుతున్నాడు. బ్యాటర్ల పేలవ ప్రదర్శన కారణంగా భారత జట్టు కేవలం 148 పరుగులు మాత్రమే చేసింది. దాంతో సౌతాఫ్రికా సులభంగా లక్ష్యాన్ని ఛేది
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ను భారత జట్టు నిరాశాజనకంగా ఆరంభించింది. తొలి టీ20లో బ్యాటర్లు విజృంబించి 211 పరుగుల భారీ స్కోరు చేసినా.. బౌలింగ్ యూనిట్ విఫలమవడంతో ఓడిపోయింది. సఫారీ ప్లేయర్లు డేవిడ్ మిల్�
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో సహా ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం 20 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ఈ టూర్కు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను టెస్ట�
విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం త్వరలో ఇంగ్లాండ్కు బయల్దేరి వెళ్లనుంది. మరోవైపు టీమ్ఇండియా వన్డే, టీ20 సిరీస
సోషల్ మీడియాలో నిత్యం కొన్ని వేల ప్రచారాలు నడుస్తుంటాయి. ఇందులో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియక నెటిజన్స్ అయోమయానికి గురవుతుంటారు. తాజాగా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్, యాంకర్ శ్యామల ఇద్దర�
చెన్నై: సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ స్వల్ప స్కోరుకే తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ వేసిన నాలుగో ఓవర్ మొదటి బంతిని షాట్ ఆడిన రాహుల్ మిడ్ వికెట్లో కేదార్ జా�
టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరో ఘనతను దక్కించుకున్నాడు.మార్చి నెలకుగాను ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా నిలిచాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటిస
దుబాయ్: ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు రేసులో టీమ్ఇండియా స్వింగ్స్టర్ భువనేశ్వర్ కుమార్ నిలిచాడు. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లో భువీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మ�