రాజాపేట : వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బోర్లపడి ఊపిరి ఆడక రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని దూదివెంకటాపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామాని�
భువనగిరి కలెక్టరేట్ : ఈ నెల 12న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని గురువారం కలెక్టర్ పమేలాసత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా సమీకృత కలెక్టర్ కా�
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి ఈ నెల 12న భువనగిరిలో సీఎం సభను జయప్రదం చేయాలి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి యాదాద్రి భువనగిరి (నమస్తే తెలంగాణ ప్�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. తులసీ దళాలతో అర్చించి అష్టోత�
యాదాద్రి : మార్చి 28న యాదాద్రి నారసిండి ప్రధానాలయ పునః ప్రారంభంలో భాగంగా జరిగే మహాకుంభసంప్రోక్షణకు కావాల్సిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం, ఆలయ అధికారులు దృష్టి సారించారు.
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట(పూర్వగిరి) లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అధ్యనోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం ఉదయం స్వామివారి నిత్య ఆరా�
బీబీనగర్ : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బీజేపీ ప్రభుత్వం ఓర్వలేకపోతున్న దని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్రెడ్డి అన్నారు.
యాదగిరిగుట్ట రూరల్ : చికిత్స పొందుతూ గీతా కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోల నర్సయ్య(60) గత నెల 27వ తేదిన కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కుతుండగా, ప్రమాదవశాత్త
యాదాద్రి : అంగన్వాడీ టీచర్ తమ చిన్నారికి గంటెతో వాతలు పెట్టిందంటూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఆ గాయం తాలుకు బాధతో విలవిల్లాడుతూ ఇంటికి పరుగులు తీసిందంటూ విలపించారు. ఈ సంఘటన యాదగిరిగు�
యాదాద్రి : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మదిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి తెలంగాణ టూరిజం డెస్టినేషన్ ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. శుక్ర