భూభారతి పేరుతో కాంగ్రెస్ సర్కార్ అవినీతికి పాల్పడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని విమర్శిం�
Bhu Bharati | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతిలో నిర్లక్ష్యం బయటకొచ్చింది. భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఇచ్చిన అప్లికేషన్లు కనిపించడం ల
‘Bhu Bharati | ధరణి’ అంటే నవ్వారు., ఇదేంటి అని వక్రభాష్యాలు చెప్పారు. బీఆర్ఎస్ ఓ పసలేని పోర్టల్ను తెచ్చి ఊదరగొట్టిందని, దాన్ని తలదన్నేది తీసుకొస్తాం చూడండని ప్రగల్భాలు పలికారు. భూముల రక్షణకు అసలుసిసలు భద్రతత�
అదుపులో 15 మంది, పరారీలో మరో 9 మంది రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో భూ భారతి రిజిస్ట్రేషన్లలో అవినీతి అక్రమాల కేసును పోలీసులు ఛేదించారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి రూ.3.90 కోట్ల కుంభక�
భూభారతి లావాదేవీల్లో రూ.వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. అసలు రూ. వంద కోట్లా? లేక రూ. వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందా? అనేది రాష్ట్ర ప్రభుత్వమే తేల్చాలని అన్
Bhu Bharati | భూ భారతిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చలాన్ల చెల్లింపులో భారీ కుంభకోణం జరిగినట్టు తెలుస్తున్నది. భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మీసేవ లేదా నెట్ బ్యాంకిం�
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జిల్లా ఆగమాగయ్యింది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలనిచ్చి పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సర్కారు సబ్బండ వర్గాలకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాట�
జిల్లాలో భూ సమస్యల పరిష్కారం అధికారులకు కత్తిమీద సాములా మారింది. జిల్లావ్యాప్తంగా భూ సంబంధిత సమస్యలు పెద్దఎత్తున ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ భూ భారతి ద్వారా పరిష్కారం చూపుతామని ప్రభుత్వం ప్రకటించింది.
Bhu Bharati | తెలంగాణ ప్రభుత్వం రైతు భూమికి భద్రత కల్పించటానికి రూపొందించిన భూ భారతి లో పేరుంటే భూమి హక్కు భద్రత ఉన్నట్లేనని తెలంగాణ భూ భారతి రూపకర్త, రైతు కమిషన్ సభ్యులు భూమి సునిల్కుమార్ అన్నారు.