భూ రీసర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి, భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ డీఎస్ లోకేశ్కుమార్ ఆదేశించారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో రాష్ట్ర స్టాంప్స్ అ�
భూముల విలువ పెంచడంతో రెవెన్యూ పరంగా విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోతుందని, ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి తీసుకువచ్చినా అవినీతి ఏమాత్రం తగ్గలేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమ
Korremula | మేడ్చల్-మలాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం మున్సిపల్ పరిధిలో కొర్రెముల రెవెన్యూ గ్రామంలోని 867 సర్వే నెంబర్లో సుమారు 20.32 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది.
వర్గల్ తహసీల్దార్ కార్యాలయంలో మనిషి లేకుండానే వేరొకరి పేరు మీద భూ బదలాయింపు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్కు చెందిన గ్యార మల్లేశంకు వర్గల్ మండలం గౌరారంలో �
భూభారతి పేరుతో కాంగ్రెస్ సర్కార్ అవినీతికి పాల్పడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని విమర్శిం�
Bhu Bharati | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతిలో నిర్లక్ష్యం బయటకొచ్చింది. భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఇచ్చిన అప్లికేషన్లు కనిపించడం ల
‘Bhu Bharati | ధరణి’ అంటే నవ్వారు., ఇదేంటి అని వక్రభాష్యాలు చెప్పారు. బీఆర్ఎస్ ఓ పసలేని పోర్టల్ను తెచ్చి ఊదరగొట్టిందని, దాన్ని తలదన్నేది తీసుకొస్తాం చూడండని ప్రగల్భాలు పలికారు. భూముల రక్షణకు అసలుసిసలు భద్రతత�
అదుపులో 15 మంది, పరారీలో మరో 9 మంది రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో భూ భారతి రిజిస్ట్రేషన్లలో అవినీతి అక్రమాల కేసును పోలీసులు ఛేదించారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి రూ.3.90 కోట్ల కుంభక�
భూభారతి లావాదేవీల్లో రూ.వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. అసలు రూ. వంద కోట్లా? లేక రూ. వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందా? అనేది రాష్ట్ర ప్రభుత్వమే తేల్చాలని అన్