Srisailam | లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైలం ఆలయంలో భ్రమరాంబ మల్లికార్జునవారల ఊయల సేవను ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలానక్షత్రం రోజున ఊయలసేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
Srisailam Temple | కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం తరఫున వినాయకుడికి అధికారులు మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పి�
Srisailam | లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైలం దేవస్థానంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివారల ఊయలసేవను ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలానక్షత్రం రోజుల్లో ఊయల సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్త�
Srisailam | శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ అమ్మవారికి వార్షిక కుంభోత్సవ సాత్వికబలి వైభవంగా నిర్వహించారు. గ్రామదేవత అంకాలకమ్మకు మంగళవారం తెల్లవారు జామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భ
Maha Shivaratri Brahmotsavalu | శ్రీశైలం : ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వేడుకలుకు ఆలయ యంత్రాంగం సర్వం �
Srisailam Temple | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీటక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయ హుండీలను సోమవారం అధికారులు లెక్కించారు. దాదాపు 17 రోజుల్లోనే ఆలయానికి రూ.2.18కోట్లకుపైగా ఆదా
Maha Shivratri | శ్రీశైలం : ఈ నెల 19 నుంచి శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలై.. మార్చి ఒకటో తేదీ వరకు కొనసాగనున్నాయి. 11 రోజుల పాటు ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు శ్రీశైల దేవస్థానం అన్ని ఏర్పాట�
Srisailam Temple | శ్రీగిరులపై సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి భృంగివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
Srisailam temple | లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ఈ నెల 10న పుష్యశుద్ధ ఏకాదశి సందర్భంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలకు విశేష పుష్పార్చన జరిపించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. గులాబీ, చేమంతి, సుగంధాలు,
Srisailam Temple | భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రమైన శ్రీశైలం భక్తులతో సందడిగా కనిపించింది. వరుసగా సెలవులు రావడంతో క్షేత్రానికి భక్తులు తరలివచ్చారు. మార్గశిర మాస పౌర్ణమి ప్రత్యేక శోభ సంతరించుకున్నది. ఈ
Srisailam Temple | ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవోగా ఎం శ్రీనివాసరావు నియామకమయ్యారు. దేవాదాయశాఖలో డిప్యూటీ కలెక్టర్గా ఉన్న ఆయనను ప్రభుత్వం ఈవో�