కండ్ల ముందే కొమ్మలు మాడిపోతుంటే తట్టుకోలేని ఓ నిమ్మ తోట రైతు తోటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. అప్పు చేసైనా సరే కాపాడుకునేందుకు ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పడుతున్నాడు.
కూత వేటు దూరంలోనే తుంగభద్ర నది. మిషన్ భగీరథ పథకం కింద మూడు నెలల క్రితం వరకు పుష్కలంగా నీటి సరఫరా. అంతలోనే పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. వర్షాలు ఆశించినమేర లేకపోవడం, ఫిబ్రవరి నుంచే భానుడు భగభగలాడ�
ఇంటింటికీ నల్లా నీటిని అందించటంలో తెలంగాణ ముందున్నదని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. దేశంలో అతిఎక్కువ కుటుంబాలు ముందుగా ఇంటింటికీ నల్లా నీటిని అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
కడెం జలాశయం నుంచి ఐదు మండలాల ప్రజలకు తాగునీరు అందిం చాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరింది. గతంలో వేసవికాలంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చేంద�
మహబూబ్నగర్, నమస్తే తెలంగాణ ప్రతినిధి;అబద్ధం జోగులాంబ గద్వాల జిల్లాలో మిషన్ భగీరథ నీరు కలుషితం కావడం వల్ల నలుగురు మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకం నీరు తాగడం వల్ల ప్ర
పథకాన్ని కాపీ కొట్టిన బీజేపీ సర్కారు హర్ ఘర్ నల్.. హర్ ఘర్ జల్ పేరుతో ప్రారంభం దానికి నిధులిస్తానని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అయినా ఆ రాష్ట్రంలో ఒక్క జిల్లాకే పరిమితం తెలంగాణ సొంత నిధులతో రాష్ట్�