భద్రకాళీ అమ్మవారు బుధవారం గాయత్రీ మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. మూడో రోజు ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా సాగాయి. తెల్లవారు జామున అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించిన అనంతరం అమ్మవారిని గాయత్రీ �
వరంగల్లోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో సోమవారం శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వరంగల్ ఎంపీ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయి ని రాజేందర్ రెడ్డి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్ర�
భద్రకాళీ అమ్మవారు గురువారం శాకంబరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు అద్వర్యంలో ఉదయం 3 గంటలకు నిత్యాహ్నికం నిర్వహించిన అనంతరం అర్చకులు 10 క్వింటాళ్ల వివిధ రకాల కూరగాయలు, పండ�
వరంగల్ ప్రజల కొంగు బంగారమైన భద్రకాళీ అమ్మవారికి త్వరలో బోనం సమర్పిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. భద్రకాళీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించే అంశం ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలి�
కామేశ్వరీ మాతా అలంకరణలో భద్రకాళీ అమ్మవారు భక్తులకు దర్శన మిచ్చారు. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో శాకంబరీ నవరాత్రి ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇన�
భద్రకాళీ అమ్మవారి తెప్పోత్సవం కనులపండువగా జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం విజయదశమిని పురస్కరించుకుని భద్రకాళీ చెరువులో విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించిన హంసవాహనంపై అమ్మవారు
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం భద్రకాళీ అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ, సాయంత్రం హంస వాహనంపై ఊరేగారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తు�
వరంగల్ ప్రజల కొంగు బంగారమైన భద్రకాళీ అమ్మవారు శాకంబరీ అలంకణలో భక్తులకు దర్శనమిచ్చారు. 15 రోజుల పాటు కనులపండువగా జరిగిన ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. శాకంబరీ అలంకరణ, గురుపౌర్ణమి నేపథ్యంలో భద్రకాళీ అమ్మవా
భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదశమి రోజు సాయంత్రం భద్రకాళీ చెరువులో తెప్పోత్సవం కనుల పండువగా జరిగింది. సోమవారం రాత్రి భద్రకాళీ చెరువులో విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించిన హంస వాహనం
నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరిగిన వరద నష్టంపై సమగ్ర ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని సీడీఎంఏ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆమె కమిషనర్ షేక్ �
‘మధుర కవి’గా పేరు పొందిన మడిపడగ బలరామాచార్యులు కవిగానే గాక చిత్రకారునిగా, శిల్పిగా, గాయకుడిగా, గ్రంథ ప్రచురణ సంస్థ నిర్వాహకుడిగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా బహుముఖీయమైన సేవలందించిన వ్యక్తి.
చారిత్రక నగరం ఓరుగల్లు ప్రజల కొంగు బంగారమైన భద్రకాళీ అమ్మవారికి మాడ వీధుల హారాన్ని అలంకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కాకతీయుల కాలం నాటి భద్రకాళి గుడి చుట్టూ మాడవీధులు, ప్రాకారం, న�