CJP march | కేంద్ర ప్రభుత్వ ద్రోహాన్ని సహించబోమని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పేర్కొంది. జూలై 25న విద్యార్థి ఉద్యమాన్ని ఉపసంహరించుకోవడానికి దారితీసిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిం
రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ పథకం కింద తమకు ప్రయోజనం కల్పించాలంటూ ఇద్దరు రైతులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. రుణమాఫీ అమలు చేయాలంటూ ఇద్దరు రైతులు సమర్పించిన వినతిని పర
కేంద్రంతో చర్చలకు సిద్ధమై తెలంగాణ నీటిహక్కులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరో ద్రోహాన్ని తలపెట్టారని మాజీ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఏపీ చేపట్టిన పోలవరం నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుకు గోదా
first woman auto driver’s murder | ఒక నగరంలో తొలి మహిళా ఆటో డ్రైవర్గా పేరు గాంచిన మహిళ దారుణ హత్యకు గురైంది. ఒక వ్యక్తితో ఆమెకు ఆరేళ్లుగా ప్రేమ వ్యవహారం ఉన్నది. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఆ వ్యక్తిని వదిలేసిన ఆ
బాలీవుడ్ మొత్తం నమ్మకద్రోహంతోనే నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నది సీనియర్ నటి రిచా చద్దా! ఇక్కడ చాలా తక్కువ మందికే విలువలు, ధైర్యం ఉంటాయని చెప్పుకొచ్చింది. తాజాగా, తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమో�
EX MLA Rajaiah | మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య బుధవారం ధర్మసాగర్ మండలంలోని తాటికాయల, రాయగూడెం, కాషాగూడెం, క్యాతంపల్లి, జానకిపురం, రాపాకపల్లె, సోమదేవరపల్లి, ధర్మసాగర్ గ్రామాల్లో కార్నర్ మీటింగ్ సమావేశాల్లో పాల్�
రాష్ట్రంలో బీసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరు కంటి చందర్ మండిపడ్డారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శని�
భాషా ప్రయుక్త రాష్ర్టాల ప్రాతిపదికన భారతదేశం పలు రాష్ర్టాలుగా ఏర్పాటైంది. దేశంలో మెజారిటీ ప్రజలు హిందీ మాట్లాడగా, ఆ ప్రాంతాలు అనేక రాష్ర్టాలుగా ఏర్పాటు చేయబడ్డాయి. హిందీ తర్వాత ఎక్కువమంది ప్రజలు మాట్ల�
పాకిస్థాన్తో శాంతిని నెలకొల్పడానికి భారత్ ప్రయత్నం చేసినప్పుడల్లా శత్రుత్వం, ద్రోహమే ఎదురైందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అమెరికాకు చెందిన లెక్స్ ఫ్రిడ్మ్యాన్తో జరిగిన పాడ్కాస్ట్లో ఆయన మా
Shankaracharya | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు ద్రోహం జరిగిందని జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆరోపించారు. ఆయన మళ్లీ సీఎం అయ్యే వరకు ఆ బాధ తొలగిపో�
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని, అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో అధ
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై రాష్ట్ర మంత్రి, సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్యా ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలు చేసిన ద్రోహాన్ని మరువలేమని వ్యాఖ్యానించారు.
మంత్రి సత్యవతి | ల్లాలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మెడికల్ కాలేజికి అడ్డుపడే ప్రయత్నం చేస్తే వారు జిల్లా ద్రోహులుగా మిగిలిపోతారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన�