ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతియేటా అందజేసే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీతో పాటు అనుబంధ ప్రభుత్వ కళాశాలల నుంచి నలుగురు అధ్�
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి (సెప్టెంబర్ 5)ని పురస్కరించుకుని అందజేసే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు 2025 సంవత్సరానికి ఉన్నత టీచర్లు, అధ్యాపకులు, ఆచార్యులు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది.
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని గురువారం గురుపూజోత్సవాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అన్ని విద్యాసంస్థల్లో గురువులను పూలమాలలు, శాలువాలతో విద్యార్థులు
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందజేసే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఈ ఏడాది 117 మందిని వరించాయి. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం వేర్వేరు జీవోలు విడుదల చేశారు.
రాష్ట్రస్థాయి ఉ త్తమ ఉపాధ్యాయులుగా ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మంది ఎంపికయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్లో వీ�
Minister Errabelli | ఉపాధ్యాయ వృత్తి అత్యంత గౌరవ ప్రదమైంది. గురువులను దేవుడితో సమానంగా చూసే సంస్కృతి మనది అని పంచాయతీరాజ్ సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Best Teachers 2023 | హైదరాబాద్ : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందజేసే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఈ ఏడాది 54 మంది టీచర్లను ఎంపిక చేశారు. 2023- 24 విద్యాసంవత్సరానికి గాను 54మంది టీచర్లను ఎంపికచేస్తూ పాఠశాల వి
భావి భారత పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ‘గురు’తర బాధ్యతను నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు దక్కింది. సోమవారం టీచర్స్డేను పురస్కరించుకొని ఉత్తమ టీచర్లను ఘనంగా సన్మానించారు. ఉమ్మడి జ
అమ్మ జన్మనిస్తుంది. నాన్న భవిష్యత్ను ఇస్తాడు. కానీ మనతో సంబంధంలేని గురువు జ్ఞానాన్ని ఇస్తాడు. అక్షరాలు ధారపోసి ఉజ్వల జీవితానికి పునాది వేస్తాడు. బడిలో గురువులు చెప్పే మాటలు మనలో నాటుకుపోతాయి. బ్లాక్ బ�
ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా నుంచి ముగ్గురుఎంపిక వీరిలో బయోసైన్స్ టీచర్లు ధనలక్ష్మి, సీహెచ్ కృష్ణ గిర్మాజీపేట/ సంగెం, సెప్టెంబర్ 1: రాష్ట్రస్థాయిలో బెస్ట్టీచర్లుగా జిల్లా నుంచి ఇద్దరు టీచర్లు ఎంపికయ�
కాచిగూడ : బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడంలో గత కొన్నేండ్లుగా కృషి చేస్తున్నలక్ష్మణాచారి అభినందనీయుడని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. లక్ష్మణాచారి బాల కార్మికుల్లో చైతన్యం నింపి, వారికి �
సైదాబాద్ : హైదరాబాద్ జిల్లా సైదాబాద్ మండల పరిధిలో పనిచేస్తున్న నలుగురు ఉపాధ్యాయులు హైదరాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వారిలో సైదాబాద్ జీహెచ్ఎస్ స్కూల్ టీచర్ టి. ప్రద్యుమ్నరెడ్డి,
స్పీకర్ పోచారం | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన అయిదుగురు ఉపాధ్యాయులను శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సన్మానించారు.
కొండాపూర్ : కొత్తగూడ ప్రభుత్వ పాఠశాల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు జీ వినోద్ కుమార్ రంగారెడ్డి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఆదివారం ఖైరతాబాద్లోని రంగారెడ్డి జిల్లా, జిల్ల