సమాజ ఉన్నతిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం, తాసీల్దార్ జంగాల కృష్ణయ్య అన్నారు. నిడమనూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎ�
అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించే వారే గురువులు అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ పట్టణంలోని వాసవీ కల్యాణ మండపంలో గురువారం నిర్వహించిన మండల ఉత్తమ ఉప�
మునుగోడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు మంగళవారం ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి యుగంధర్ రెడ్డి, మండల విద్యాధికారి తల్లమ
మెరుగైన సమాజ నిర్మాణం జరగడానికి, అలాగే శాస్త్ర సాంకేతిక రంగాలన్నింటిలో కూడా ముందడుగు పడాలంటే కేవలం ఉపాధ్యాయుల ద్వారానే సాధ్యమవుతుందని పాల్వంచ మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. పాల్వం�
ఉపాధ్యాయ వృత్తి వెలకట్టలేనిదని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల అన్నారు. కట్టంగూర్ మండలానికి చెందిన 12 మంది మండల, ఐదుగురు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి బుధవారం ఎంపీడీఓ కార్యాలయ �
గట్టుప్పల్ మండలానికి చెందిన ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం హర్షనీయమని ఎంఈఓ అమృతాదేవి అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సోమవారం సన్మానించారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతియేటా అందజేసే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీతో పాటు అనుబంధ ప్రభుత్వ కళాశాలల నుంచి నలుగురు అధ్�
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి (సెప్టెంబర్ 5)ని పురస్కరించుకుని అందజేసే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు 2025 సంవత్సరానికి ఉన్నత టీచర్లు, అధ్యాపకులు, ఆచార్యులు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది.
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని గురువారం గురుపూజోత్సవాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అన్ని విద్యాసంస్థల్లో గురువులను పూలమాలలు, శాలువాలతో విద్యార్థులు
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందజేసే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఈ ఏడాది 117 మందిని వరించాయి. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం వేర్వేరు జీవోలు విడుదల చేశారు.
రాష్ట్రస్థాయి ఉ త్తమ ఉపాధ్యాయులుగా ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మంది ఎంపికయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్లో వీ�
Minister Errabelli | ఉపాధ్యాయ వృత్తి అత్యంత గౌరవ ప్రదమైంది. గురువులను దేవుడితో సమానంగా చూసే సంస్కృతి మనది అని పంచాయతీరాజ్ సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Best Teachers 2023 | హైదరాబాద్ : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందజేసే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఈ ఏడాది 54 మంది టీచర్లను ఎంపిక చేశారు. 2023- 24 విద్యాసంవత్సరానికి గాను 54మంది టీచర్లను ఎంపికచేస్తూ పాఠశాల వి
భావి భారత పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ‘గురు’తర బాధ్యతను నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు దక్కింది. సోమవారం టీచర్స్డేను పురస్కరించుకొని ఉత్తమ టీచర్లను ఘనంగా సన్మానించారు. ఉమ్మడి జ