‘ఆరంభింపరు నీచ మానవులు..’ పద్యాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో పదే పదే వల్లె వేసేవారు. ‘నీచ మానవులు సత్కార్యానికి నడుం కట్టరు. కొంతమంది నడుం కట్టినా మధ్యలోనే వదిలేస్తారు. వారు మధ్యములు. కానీ, �
బెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూనే అదనపు షోల పేరుతో ఎలా అనుమతిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. రాష్ట్రంలో అదనపు షోలను అనుమతించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అర్ధరాత్రి, తెల్లవారుజాము న
సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చేసిన ప్రకటనలు నీటి మూటలే అయ్యాయని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అసెంబ్లీ వేదికగా ఇక బెనిఫిట్షోలు ఉండవని చెప్పిన కొద్దికోజులకే సర్�
సినిమాలను తెల్లవారు జామున నాలుగు గంటలకు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని హైకోర్టు పేర్కొంది. ప్రతి మనిషికి రాత్రిపూట నిద్ర ఉండితీరాలని తెలిపింది.
సీఎం రేవంత్రెడ్డి మరో యూటర్న్ తీసుకున్నారు. పుష్ప-2 సినిమా రిలీజ్ సమయంలో తొక్కిసలాట జరిగిన అనంతరం ‘ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు. అదనపు షోలు ఉండవు. టిక్కెట్ ధరలు పెంచబోం’ అంటూ సీఎం రేవంత్రెడ్డ�
శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్లపై విషయంలో సీరియస్గా ఉంటామన్నారు. టికెట్ల పెంప�
సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) సినీ ప్రముఖుల భేటీ కొనసాగుతున్నది. ఈ సందర్భంగా టాలీవుడ్కు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు సినీ పరిశ్రమ సహక
Benefit Shows | ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్లో బుధవారం రాత్రి పుష్ప 2 (Pushpa 2 The Rule) బెనిఫిట్ షో నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మృతి చెందగా. ఆమె కుమారుడు శ్రీతేజ్ (9) గాయాలపాలై నిమ్స్హాస్పిట
RRR | జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ కలిసిన నటించిన ‘RRR’ భారీ అంచనాల మధ్య విడుదలైంది. హైదరాబాద్లోని ఐదు థియేటర్లలో సినిమా బెనిఫిట్ షోలు వేశారు. దీంతో ఏఎంబీ మాల్లో జూనియర్ ఎన్టీఆర్ కుట�
Bheemla nayak | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా శుక్రవారం విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధనపు షోలు వేయకూడదని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని ఆంధ్రప్రద�