బీసీ ఉద్యోగుల సమాచారమివ్వాలని అడిగినా వివిధ ప్రభుత్వశాఖలు ఇవ్వడం లేదని రాష్ట్ర బీసీ కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. ఖైరతాబాద్లోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ నిరంజన్ అధ్యక్షతన సభ్యులు గురువారం ప్ర�
బీసీ ఉద్యోగులపై జరుగుతున్న అగ్రకుల, ఆధిపత్య రాజకీయ నాయకుల ఆగడాలను అరికట్టాలని ఓబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ అవ్వారు వేణు కుమార్ డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారనే నెపంతో ఓసీ ఉద్యోగులను వదిలిపెట్టి కేవలం బీసీ ఉద్యోగులనే కాంగ్రెస్ ప్రభుత్వం బలి చేస్తున్నదని, ఇది సమంజసం కాదని సీఎం రేవంత్రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు �
జనగణనలో భాగంగా కులగణన చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మంగళవారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు.
విద్యుత్తు సంస్థలైన ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో పనిచేస్తున్న 3,500 మంది జూనియర్ లైన్మెన్లను వెంటనే అసిస్టెంట్ లైన్మెన్లు (ఏఎల్ఎం)గా ప్రమోషన్ కల్పించాలని విద్యుత్తు బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రా
తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ విద్యుత్ సంస్థల్లో రాష్ట్ర విభజన తర్వాత ఇచ్చిన పదోన్నతులపై సమీక్షించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం పూర్తి వివరాలతో అక్టోబ�
దేశంలో బీసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న వేలాది మందితో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వె
న్యాయం చేయని పార్టీకి ఓటేయొద్దు బీసీ ఉద్యోగుల మీటింగ్లో కృష్ణయ్య హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): దేశ జనాభాలో 70 కోట్ల మంది ఉన్న బీసీలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీకి ఓట�