Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ సైకాలజీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
రైల్వే డిగ్రీ కాలేజీలో కొత్తగా రెండు డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు బుధవారం దక్షిణ మధ్య రైల్వేజోన్ అధికారులు తెలిపారు. 2024-25 విద్యాసంవత్సరం నుంచి బీబీఏ, బీకామ్(కామర్స్) కోర్సుల�
బీసీఏ, బీబీఏ, బీఎంఎస్ కాలేజీలు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందువరుసలో ఉన్నది. 158 కాలేజీలతో దేశంలోనే మన రాష్ట్రం ఆరోస్థానంలో నిలిచింది. విస్తీర్ణం, జనాభాపరంగా మనకన్నా పెద్దవైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్,
విద్యా నైపుణ్యం, విద్యార్థుల అభివృద్ధికి కేఎల్ యూనివర్సిటీ నిబద్ధతతో ముందుకు సాగుతున్నదని కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్, డాక్టర్ జి.పార్థసారధి వర్మ తెలిపారు.
ఈ యేడు నుంచి మూ డేండ్ల బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) కోర్సుకు అదనంగా నాలుగేండ్ల బీబీఏ ఆనర్స్ కోర్సును ఓయూ ప్రవేశపెట్టింది. ఈ కోర్సుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతి ఇచ్చిం�
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో సిలబస్ మార్పులపై జోరుగా కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సుల్లో భారీ స్థాయిలో సిలబస్లో మార్పులు జరుగుతున్నాయి. ఐటీ రంగంతో పాటు మార్కెట్, ఉత్పత్తి
అక్రమ రవాణా నిర్మూలనకు చేయూత పోలీసులు, మహిళ, శిశు సంక్షేమ శాఖ, ఎస్సీపీఎస్తో బీబీఏ ఎంవోయూ హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): పిల్లలు, మహిళల సంరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నామని �