అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50 శాతం సుంకం విధించిన తర్వాత అమెరికాలో స్థిరపడిన భారతీయులకు బియ్యం ధరలు చుక్కలు చూపించనున్నాయి. భారత దేశం నుంచి దిగుమతి అయ్యే బియ్యానికి 50 శాతం అధికంగా చెల్
బాస్మతి బియ్యం ధరలు అమాంతం పెరగడంతో కొందరు దానిని భారత్-పాక్ ఉద్రిక్తతలకు ముడిపెడుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిల భారత బియ్యం ఎగుమతుల సంఘం (ఏఐఆర్ఈఏ) కీలక ప్రకటన చేసింది.
అంతిమంగా రైతు అనుకూల విధాన నిర్ణయాల పేరిట ఎన్నికల తంతు పూర్తయ్యే వరకు రైతాంగానికి అరచేతిలో వైకుంఠం చూపించి.. ఆ తర్వాత తిరిగి కచ్చితంగా చుక్కలు చూపిస్తారు! అదీ విషయం.
ఉల్లిపాయలను ఎక్కువగా పండించే మహారాష్ట్రలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగను న్నాయి. ఈ తరుణంలో రైతులను మచ్చిక చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రుచి, నాణ్యతకు మారుపేరైన భారత్లో పండించే బాస్మతి బియ్యం ప్రపంచ స్థాయిలో సత్తా చాటింది. ప్రపంచంలోని ఉత్తమ బియ్యంగా బాస్మతి కిరీటాన్ని దక్కించుకుందని ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రక�
Ban on Basmati Rice | అన్ని రకాల బాస్మతి బియ్యం ఎగుమతిపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. తక్షణం అమల్లోకి వస్తాయని ఆదివారం జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించింది.