ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముకరా కే గ్రామస్తులు కాంగ్రెస్ మోసాలపై నివేదన రీతిలో బుధవారం నిరసన చేపట్టారు. గ్రామస్తులు తమ ఇంటిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వాటిలో రాసి పెట్ట�
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సోమవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ తెలిపారు.
షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న పోస్టర్లు, బ్యానర్లను తొల�
Minister KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. పెట్టుబడులే లక్ష్యంగా దాదాపు 15 రోజుల పాటు అమెరికా(America), లండన్ దేశాల్లో(London Tour) కేటీఆర్(Minister KTR) పర్యటించారు.
Nitin Gadkari | వచ్చే ఎన్నికల్లో తాను ఎలాంటి పోస్టర్లు, బ్యానర్లు వేయించనని, ప్రజలు తన సేవను, చేసిన పనిని చూసే ఓట్లు వేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరి పేర్కొన్నారు.
ED Conference banners | వాస్తవానికి ఈ నెల 13, 14న రాంచీలోని ఈడీ జోనల్ కార్యాలయంలో ఎలాంటి సదస్సులు జరుగలేదని తెలిసింది. రైడ్ల కోసం వచ్చే ఈడీ అధికారులను పసిగట్టే ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులను బురిడీ కొట్టించేందుకు ఆ �
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. దీంతో ఎన్నికల కోడ్ అమలుకు అధికారులు పెద్దేముల్ మండలంలో క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు.
ఒక బ్యానర్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను ‘నియంతృత్వ ద్రోహి’ అని పేర్కొన్నారు. ‘స్కూళ్లు, పని ప్రాంతాల నుంచి సమ్మె చేద్దాం... నియంతృత్వ ద్రోహి జి జిన్పింగ్ను తొలగిద్దాం’ అని అందులో ఉంది.
PM Modi | ప్రధాని మోదీ నేడు హైదరాబాద్కు రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ నగర యువత బ్యానర్లు ఏర్పాటు చేశారు.