మహబూబ్నగర్ మెప్మా పరిధిలోని మహిళా స్వయం సహాయక బృందాల నిధుల గోల్మాల్లో బ్యాంక్ అధికారులే సూత్రధారులు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంక్ లింకేజీ రుణాల మంజూరులో చోటుచేసుకున్న అంశాలు ఇందుకు �
గతేడాది స్వయం సహాయక మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలు అందజేసిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ భారీ ఎత్తున రుణాలు అందజేయనున్నది.
జిల్లాలోని మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టి ఏటా లక్ష్యానికి మించి రుణాలను మంజూరు చేస్తున్నది. సంఘాలవారీగా కాకుండా వ్యక్తిగతంగానూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేంద�
జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ద్వారా అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంక్ లింకేజీ, స్త్రీ నిధి లాంటి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అ�
వికారాబాద్ జిల్లాలో స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) మహిళలు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారు. ప్రభుత్వం అందించిన రుణాలతో స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా బలోపేతమవుతున్నారు.
మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా వికారాబాద్ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. మహిళలు ఆర్థికంగా రాణించేందుకు వడ్డీలేని, స్వల్ప వడ్డీతో కూడిన రుణాలను మంజూరు చేస్తున్నది.
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలన కోసం చేపడుతున్న కార్యక్రమాల్లో మహిళలకు రుణాల పంపిణీ కీలకంగా మారింది. గ్రామాల్లో ఎన్నో మహిళా స్�
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర సర్కార్ చేయూతనందిస్తున్నది. బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలను అందజేస్తుండడంతో గొర్రెలు, బర్రెలు, మేకలను కొనుగోలు చేసి జీవనోపాధి పొందుతున్నారు.
ప్రభుత్వం కొనసాగిస్తున్న వివిధ కార్యక్రమాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని, ఈ నెలాఖరు నాటికి నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లో రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు నిర్దేశించిన బ్యాంకు లింకేజీ రుణాలను వందశాతం పంపిణీ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, సెర్ప్ సీఈవో సందీప్కు