అమ్మచెప్పింది.. అర్జెంట్గా ఇంటికి రండి అంటూ కూతురు ఓ వ్యక్తికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించి చితకబాదిన ఘటన బంజారాహిల్స్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్లోని శ్రీనివాస కాలనీకి చెందిన ఆర్య జయచంద్ర
పరిమితికి మించి శబ్ద కాలుష్యం కలిగించేలా డీజే ద్వారా మ్యూజిక్ ప్లే చేస్తున్న పబ్ నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం. 1లోని హయత్ ప్లేస్ హోటల్ టెర్రస్ మీద �
రాంగ్రూట్లో వచ్చి ప్రమాదానికి కారణం కావడమే కాకుండా బైక్ నడిపిస్తున్న వ్యక్తిపై దాడి చేసి డబ్బులు ఎత్తుకెళ్లిన వారిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ రోడ్
తరచూ భార్యను కొట్టడంతోపాటు పిల్లలను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తికి ఏడురోజుల జైలుశిక్ష పడింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 12 భోళానగర్లో నివాసం ఉంటున్న సయ్యద్ ఖాదర్(49)కు భార్య షాహీ
జైల్లో ఉన్న తమ స్నేహితుల ములాఖత్ కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు నేరానికి పాల్పడ్డారు. ఓ ఏటీఎంలో చోరీకి యత్నించారు. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు పట్టుకోగా, మరొకరు పరారయ్యాడు. అతన్ని విచారించిన పోలీసులకు షాకింగ�
అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.10లోని జహీరానగర్లో నివాసం ఉంటున్న ఎండీ.తాహెర్ హు
Venu Thottempudi | టాలీవుడ్ నటుడు తొట్టెంపుడి వేణు చిక్కుల్లోపడ్డాయి. ఆయనపై పోలీసు కేసు నమోదైంది. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకులతో పాటు ఓ రాజకీయ పార్టీకి చెందిన నేతకు చెందిన సంస్థ ఎండీపై సైతం బ�
ఉత్తరా ఖండ్లోని తెహ్రీ జల విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించిన వివాదంలో కేంద్ర మాజీ మంత్రి, ఏపీ బీజేపీ సీనియర్ నేత కావూరి సాంబశివరావు కుమారుడు భాస్కర్రావు, సినీ నటుడు తొట్టెంపూడి వేణు తదితరులపై హైదరా�
కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులను ఎరగా వేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని ఆఫ్టర్ 9 పబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.
రద్దీరోడ్డుపై రాంగ్రూట్లో రావడమే కాదు.. అడ్డుకున్న ట్రాఫిక్ హోంగార్డుపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. దాడి చేసిన మహిళపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
స్టార్ హోటల్లో గది అద్దెకు తీసుకొని క్యాసినోను తలపించేలా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు జరిపి 13మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు.
బంజారాహిల్స్లోని ఆఫ్టర్ 9 పబ్లో సంక్రాంతి రోజున చోటు చేసుకున్న దాడి ఘటనలో 11 మంది నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బహుదూర్పుర సమీపంలోని కిషన్ బాగ్కు చెందిన షేక్ నవ�
తెలంగాణ రాష్ట్రంలో పోటీచేయవద్దని నిర్ణయం తీసుకున్న సందర్భంగా గత నెల 29న బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన సమావేశం సందర్భంగా తెలుగు తమ్ముళ్ల మధ్య చోటు చేసుకున్న గొడవలపై వచ్చిన ఫిర్యాద