KCR | సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ సకల జనుల ప్రగతి వేదికగా మార్చి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణ రాక ముందు గుక్కెడు తాగు, సాగునీటి కోసం, కరెంటు కోసం అష్టకష్టాలు పడ్డామని గుర్తు చేశారు.
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా అవతరించి యావత్దేశాన్ని మంత్రముగ్ధం చేసిన చరిత్ర బీఆర్ఎస్ది. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా 23 ఏండ్ల క్రితం జలదృశ్యంలో పురుడుపోసుకున్న బీఆర్ఎస్ పార్టీ 14 ఏండ్ల సుదీర్ఘ పోర
CM KCR | ‘బంగారు తెలంగాణ’పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిగి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అసలు బంగారు తెలంగాణ అంటే ఏంటో చెప్పారు.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పాలన సాగుతుందని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నాగర్
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఆ సమయంలో అన్నయ్య నాగరాజు సాయిభార్గవ్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రాణప్రదంగా భావించాడు. ప్రతి రోజు తెలంగాణ కోసం జరుగుతున్న పరిణామాలపైనే చర్చించేవాడు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. ప్రస్తుత రోజుల్లో వ్యాయామం, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయని, దీంతో జీవన ప్
CM KCR | దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ మారుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. మన వనరులు, ఉద్యోగాలు మనకే దక్కాలని చెప్పారు. ప్రగతి భవన్లో జరిగిన ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సం�
కేంద్ర ప్రభుత్వానిది తప్పుడు నిర్ణయం అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం పూర్వ అధ్యక్షుడు అమానుల్లాఖాన్ ధ్వజం హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): బీమారంగంలో కామధేనువు లాంటి లైఫ్ ఇన్సూరెన్స్ �
వరంగల్ : నగరంలో ప్రసిద్ధి గాంచిన భద్రకాళి అమ్మవారిని హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. సోమవారం అలయాన్ని సందర్శించిన ఆయనను స్థానిక టీఆర్ఎస్ నాయకులు స్వాగతం పల�
మంత్రి హరీశ్రావు | అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడిన బాపూజీ అని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ తొలి ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.