పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. �
KTR : బండి భగీరథ్పై 'పోక్సో' (POCSO) కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు మళ్లీ నోటీసులు పంపింది.
మైనర్పై లైంగికదాడికి సంబంధించి పోక్సో కేసు నమోదై విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షంచాలని డిమాండ్లు పెరుగుతున్నాయి
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైనా అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కట్టంగూర్లో నిరసన చేపట్టారు.
మైనర్పై లైంగికదాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ను తక్షణమే అరెస్ట్ చేయడంతో పాటు కేంద్రమంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలనే డిమాండ్ రోజుర�
పోక్సో కేసులో తనకు, తన కుమారుడికి సంబంధం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తడిబట్టలతో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఎదుట, యాదగిరిగుట్టలో ప్రమాణం చేస్తారా అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి �
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలి. పోక్సో కేసులో 24గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేస్తరు. కానీ, భగీరథ్ విషయంలో మూడు రోజులైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. సామా�
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండిసాయి భగీరథ్ తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఓ మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్�
మైనర్పై లైంగికదాడి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదై మూడు రోజులు గడిచినప్పటికీ ఇప్పటివరకు పోలీసు శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు
కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, రక్షకులే భక్షకులుగా మారారని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమ ర్శించారు. మైనర్పై లైంగిక దాడికి పాల్పడిన బండి భగీరథ్ను వెంటనే అర
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు 17ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బాధితులు ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసుపై ఫిర్యాదు చేసినా ఇప్పటికీ ప్రభుత్వం కేసు నమోదు చేయకు�
కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయంలో పోలీసులు ఒత్తిళ్లకు తలొగ్గారంటూ వస్తున్న విమర్శలకు, తాజాగా జరిగిన పలు పరిణామాలు బలం చేకూర్చుతు�
‘చట్టాలు అందరికీ సమానమే. ఎవరు తప్పుచేసినా అవే సెక్షన్లు.. అవే శిక్షలు’ కానీ ఈ మాటలు కాగితాలకే పరిమితమవుతున్నాయని చాలా సందర్భాల్లో రుజువవుతున్నది. ముఖ్యంగా అమాత్యుల విషయాల్లో చట్టాలు వా రికి చుట్టాలుగా మ
Sridhar Reddy : తెలంగాణ తల్లి ఒడిలో పుట్టిన ఒక ఆడబిడ్డ కన్నీళ్లు కారుస్తుంటే “భారత్ మాతా కీ జై” అంటూ గొంతులు చించుకునే రాజకీయ వీరుల నోళ్లు ఎందుకో మూగబోయాయి? అని బీఆర్ఎస్ యూఎస్ఏ శ్రీధర్ రెడ్డి (Sridhar Reddy) విమర్శించారు