KTR : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)కుమారుడు బండి సాయి భగీరథ్ (Sai Bhageerath) అరెస్ట్కు డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసింది. బండి భగీరథ్పై ‘పోక్సో’ (POCSO) కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు మళ్లీ నోటీసులు పంపింది.
పస లేని ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి కోర్టు సమన్లు ఇచ్చింది. జూలై 31న విచారణకు హాజరవ్వాలని స్పష్టం చేసింది.
బిగ్ బ్రేకింగ్
తన ప్రియ మిత్రుడు బండి సంజయ్ కొడుకు, బండి భగీరధ్ పోక్సో కేసు నుండి ప్రజలను డైవర్షన్ చేయడానికి మళ్లీ కేటిఆర్ ఫార్ములా కేసు తెర మీదకి తెచ్చిన రేవంత్ రెడ్డి
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ కోర్టు సమన్లు
కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, బీఎల్ ఎన్ రెడ్డికి… pic.twitter.com/TXViSOY2LE
— Telugu Scribe (@TeluguScribe) May 14, 2026