మహారాష్ట్ర సర్కారుకు సిరా దాడి భయం పట్టుకుంది. అంబేద్కర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రి చంద్రకాంత్ పాటిల్పై ఇటీవల నిరసనకారులు ఇంకు చల్లిన సంగతి తెలిసిందే
జ్యోతి ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసిన ట్రాన్స్ఫ్లుత్రిన్ (ట్రేడ్ నేమ్: మాక్సో ఏ-గ్రేడ్) పురుగుల మందుపై కేంద్ర వ్యవసాయశాఖ నిషేధం విధించింది
గోధుమలు, నూకలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై ఉన్న ఎగుమతుల నిషేధాన్ని ఎత్తివేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. 2023-24 బడ్జెట్ రూపకల్పనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రైతు నేతలతో వ�
ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారులు మంచిర్యాల కేంద్రంగా నిషేధిత క్యాట్ ఫిష్తో పాటు పాంగాసియస్ చేపలు పెంచుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇందారం, దొనబండ వద్ద 50 ఎకరాలు లీజుకు తీసుకొని తక్కువ ఖర్�
ఢిల్లీలో వాయు నాణ్యత కొద్దిగా మెరుగవడంతో బీఎస్-4 డీజిల్, బీఎస్-3 పెట్రోల్ వాహనాలపై నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉదయం నుంచి ఎత్తివేసింది.
చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దు చేయాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. చేనేత కార్మికులకు అండగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమం ఉధృతమవుతున్నది. ఈ క్
PFI | పాపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) అధికారిక ఖాతాను ట్విట్టర్ తొలగించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పీఎఫ్ఐతోపాటు దాని ఎనిమిది అనుబంధ సంఘాలపై కేంద్ర
PFI | పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై (PFI) కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఎఫ్ఐపై ఐదేండ్లపాటు
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు చెందిన మరో 270 మందిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్లో దాడులు నిర్వహించిన ఆయా రాష్ర్టాల �