సరిగ్గా ఏడాది కిందట.. యాసంగి వడ్లను కొనబోమని కేంద్రం మొండికేయడంతో.. రాష్ట్ర వ్యవ సాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గతేడాది సెప్టెంబర్ 8న ఎఫ్సీఐ తెలం గాణ రీజియన్ జనరల్ మేనేజర్ దీపక్ శర్మతో సమావేశమయ్యారు
నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో భారత్లో కొత్తగా 45 వేల ఖాతాలను బ్యాన్ చేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది. వీటన్నింటినీ కూడా జులై నెలలోనే నిషేధించినట్లు తెలిపింది. ఇలా నిషేధించిన ఖాతాల్లో 42,825 ఖాతాలు చిన్న�
పటేల్ ఆగ్రోకెమికల్స్కు చెందిన ైగ్లెపోసెట్, బయోగ్రీన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన అజాడిరక్టిన్ పురుగు మందులపై వ్యవసాయ శాఖ నిషేధం విధించింది.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వాడకం ములుగు జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ప్రభుత్వం నిషేధం విధించినా అధికారులు అమలు చేయడంలేదు. అనుకూలంగా ఉన్నాయని ప్రజలు, తక్కువ రేటుకు వస్తున్నాయని దుకాణదారులు పాల
భారతదేశ నైపుణ్యాలకు పర్యాయపదంగా, ఒకనాడు ప్రపంచం మొత్తం అబ్బురపడేలా చేసిన ఖాదీకి కేంద్రం ఉరి వేస్తున్నది. చేతితో నేసిన బట్టతో మాత్రమే జాతీయ జెండాను తయారు చేయాలని ‘ఫ్లాగ్ కోడ్-2002’ తెలియజేస్తున్నది. కానీ
రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్రంలోని బీజేపీని మించిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. మే నెలలో గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా గోధుమ పిండి ఎగుమతుల విషయంలో ఆంక్షలు వి�
పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇం�
దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారాన్ని ప్రారంభిస్తాయని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. అదేవిధం
దేశవ్యాప్తంగా వచ్చే నెల 1 నుంచి సింగిల్ యూజ్ (ఒకసారి వాడిపారేసే) ప్లాస్టిక్పై నిషేధం అమల్లోకి రానున్నది. దీంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, స్ట్రాలు, కప్పులు, కవర్లు వంటివి కనుమరుగు కానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అగ్నిపథ్ను రద్దు చేయాలని సీపీఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా జిల్లా కేంద్�