రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీల రిజర్వేషన్కు సంబంధించిన చిక్కుముడి వీడకపోయినా, రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నది.
Nizamabad | లంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తున్న నేపథ్యంలో నిజాంబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో బ్యాలెట్ బాక్సుల(Ballot boxes) నిర్వహణ, మరమ్మతులు బుధవారం ప్రా
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే వార్డుల వారీగా ఫొటోతో కూడిన ఓటరు లిస్టును ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించింది. ఇక్కడ ఉన్న బ్యాలెట్ బాక్స్�
ఇరాన్ కొత్త అధ్యక్షుడిని శుక్రవారం ఆ దేశ ప్రజలు ఎన్నుకోనున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ సహా ప్రపంచంలోని పలు ప్రాంతాలలో బ్యాలెట్ బాక్స్లను సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ సోమవారం సాయంత్రం ముగిసిన తర్వాత అన్ని జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను భారీ భద్రత మధ్య నల్లగొండ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాముల్లోని స్ట్రాంగ్ రూమ్స్కు తరలిం
పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్స్లకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సీల్ వేసి.. పోలీస్ భద్రత నడుమ నల్లగొండలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంకు తరలించినట్లు జిల్లా ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఉప ఎన్నిక వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ముగిసింది. పలు చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి.
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి బ్యాలెట్ బాక్స్లు సిద్ధం చేసినట్లు రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు.
గ్రేటర్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకొని తమ బాధ్యతను నెరవేర్చారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా
ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగింది. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ ప్రదాత, వైతాళికుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ ప్రజా ఆశీర్వాద సభలలో మోసపోతే గోసపడతారని పదేపదే హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లి అది మంచి ఫలితాలను ఇవ్
రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నేడు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగను
ఖమ్మం :ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థ శాసన మండలి ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగిన పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లను పటిష్ట బందోబస్తు మధ్య ఖమ్మం నగరంలోని డీప
హైదరాబాద్ : హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. మొత్తం 799 బ్యాలెట్ బాక్స్ల్లో 450 బాక్స్లను తెరిచి సిబ్బంది కట్టలు కట్టారు. మరో 3