ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగింది. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ ప్రదాత, వైతాళికుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ ప్రజా ఆశీర్వాద సభలలో మోసపోతే గోసపడతారని పదేపదే హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లి అది మంచి ఫలితాలను ఇవ్
రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నేడు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగను
ఖమ్మం :ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థ శాసన మండలి ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగిన పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లను పటిష్ట బందోబస్తు మధ్య ఖమ్మం నగరంలోని డీప
హైదరాబాద్ : హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. మొత్తం 799 బ్యాలెట్ బాక్స్ల్లో 450 బాక్స్లను తెరిచి సిబ్బంది కట్టలు కట్టారు. మరో 3
నల్లగొండ : నల్లగొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా, ఎమ్మెల్సీ నియోజకవర్గంలోని 12 జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులు నల్లగొండలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్ప�