అమీర్పేట్ : రాష్ట్రంలోని పెద్దపెద్ద పుణ్య క్షేత్రాలను తలపించే స్థాయిలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ పరిసరాలను తీర్చిదిద్దుతానని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. ఎల్లమ్మ భక్తుల వాహనాల పార్క�
అమీర్పేట్ : టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ పాలక మండలి సభ్యులు అశోక్యాదవ్ తల్లి పోచబోయిన కళావతి గురువారం మృతి చెందారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విషాదంలో ఉన్న అశోక్యాదవ్�
అమీర్పేట, బేగంపేట : దసరా నవరాత్రుల్లో భాగంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవతామూర్తులను ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా బల్కం�
అమీర్పేట : దసరా నవరాత్రుల్లో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు ఆదివారం నాడు అన్నపూర్ణా దేవి అలంకరణలో భక్తులు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దాతలు సమకూర్చిన స్వీట్లు, డ్రైఫూట్లతో అమ్మవారిని అలంకరించారు. అ�
అమీర్పేట : సనత్నగర్ అమీర్పేట్ డివిజన్లలో దసరా నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కాగా గుర
అమీర్పేట్ : బల్కంపేట శ్రీ ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయంలో శ్రీ దేవీ దసరా శరన్నవరాత్రోత్సవాలు ఈ నెల 7 నుండి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను దేవాలయ ఈవో ఎస్.అన్నపూర్ణ ఆలయ ఛైర్మన్ కొత్తపల్లి సాయిగ
అమీర్పేట్ : శ్రావణమాసం చివరి శుక్రవారం నాడు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. దాతల చేయూతతో అమ్మవారిని రకరకాల స్వగృహ స్వీట్లతో అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించు కు�
అమీర్పేట్:శ్రావణమాసాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్నవిశేష పూజా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి లక్ష పుష్పాలతో అర్చన చేశారు. విభిన్న రకాల, విభిన్న రంగుల పూల�
అమీర్పేట్:దాతల చేయూతతోనే ఆలయాలు అభివృద్ధి చెందుతాయని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ పాలక మండలి సభ్యులు కొండ్రాజు సుబ్బరాజు పేర్కొన్నారు. బుధవారం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘విరా�
అమీర్పేట: శ్రావణమాసం రెండవ మంగళవారం సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి వివేష పూజలు జరిగాయి. ఉదయం అభిషేకంతో పాటు లక్ష పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పూలతో జరిగిన ఎల్లమ్మ అమ్మవారి అలంకరణ భక్�
అమీర్పేట, ఆగస్టు 10: బల్కంపేట ఎల్లమ్మ భక్తులకు ఇక పార్కింగ్ నుంచి ఊరట లభించనుంది. దాదాపు ఐదున్నర కోట్ల వ్యయంతో అధునాతన పార్కింగ్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పార్కింగ్ బాధలు తీరనున్నాయి.