అమీర్పేట్ : శ్రావణమాసం సందర్భంగా మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని లక్ష పుష్పాలతో అలకంరించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించు కున్నారు.