Train Accident | గత కొంతకాలంగా రైలు ప్రమాదాలు ప్రయాణికులను కలవరానికి గురి చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా రైళ్లు పట్టాలు తప్పడం.. మంటలు చెలరేగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
Balasore train accident | ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంపై (Balasore train accident) దర్యాప్తు చేసిన సీబీఐ, ముగ్గురు రైల్వే ఉద్యోగులకు వ్యతిరేకంగా చార్జిషీట్ దాఖలు చేసింది. వారిపై హత్య, సాక్ష్యాలు ధ్వంసం వంటి నేరపూ
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదం మిగిల్చిన విషాదం వర్ణనాతీతం! రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన ఎంతోమంది కుటుంబాలను చీకట్లోకి నెట్టింది. 288 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఒక్క ప్రమాదంలోనే ఇంతమంది మరణించడం విషాదమైతే
Odisha Train Accident |యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన మరుక్షణం రంగంలోకి దిగి సహాయక చర్యల్లో నిర్విరామంగా పాల్గొన్న సిబ్బందిలో పలువురు మానసికంగా చాలా కుంగిపోయారు. వాళ్లలో కొందరు మంచి నీళ్లను చూసినా కూడా నెత్తురేమో అ
Kavach | బాలాసోర్ రైలు మార్గంలో యాంటీ కొలిజన్ వ్యవస్థ ‘కవచ్' ఏర్పాటుకు పెద్దమొత్తంలో నిధులు కేటాయించినా, దీంట్లో నుంచి కనీసం ఒక్క రూపాయి కూడా సౌత్ ఈస్ట్రన్ రైల్వే జోన్ ఖర్చు చేయలేదని వెల్లడైంది.
Odisha Train Accident | ఒడిశా దుర్ఘటన వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నిలిపింది. సిగ్నలింగ్ లోపమో.. మానవ తప్పిదామో.. సరిగ్గా తెలియదు గానీ ఈ ప్రమాదం మాత్రం చరిత్రలోనే ఘోరాతిఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయ�
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా అమెరికా అధ్యక్షుడు కూడా సంతాపం ప్రక�
Odisha Train Accident | ఒడిశా రైళ్ల ప్రమాదం తర్వాత ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన నడుస్తున్నాయి. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం పరిశీలించారు. బుధవారం ఉదయానికి
Odisha train accident | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 288కి చేరింది. 900 మందికి పైగా గాయాలయ్యాయి. స్థానిక దవాఖానల్లో చికిత్స పొందుతున్న వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస�
Odisha Train Accident | భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోర దుర్ఘటనగా భావిస్తున్న ఒడిశా ప్రమాదం రైల్వే వ్యవస్థ పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. రైల్వే వ్యవస్థను అత్యాధునికంగా మారుస్తున్నామని కేంద్రంలోని మో�
Odisha Train Accident |‘కవచ్' వ్యవస్థ ఉంటే కచ్చితంగా ఈ ఘోర రైలు ప్రమాదం జరిగి ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ రైల్వే చరిత్రలోనే గొప్ప టెక్నాలజీ అయిన ‘కవచ్'ను తామే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కేంద
ఒడిశా రైలు ప్రమాదం తమ పాలిట కాళరాత్రిగా మారిందని పలువురు బాధిత ప్రయాణికులు తెలిపారు. బతుకు తెరువు కోసం దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లిన చాలా మంది బెంగాలీలు బెంగళూరు-హౌరా ఎక్స్ప్రెస్లో స్వరాష్ట్రానికి వ
ఒడిశా రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ ప్రారంభమైంది. సౌత్ ఈస్టర్న్ సర్కిల్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్ఎస్) ఏఎం చౌదరి నేతృత్వంలో విచారణ జరుగుతున్నట్టు శనివారం రైల్వే శాఖ ప్రకటించింది.
రైలు ప్రమాదానికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ అన్నారు. శనివారం ఆయన ప్రమాదస్థలిని పరిశీలించి, బాలాసోర్ దవాఖానలో క్షతగాత్రులను పరామర్శించారు.