శారీరక లోపం మన ప్రతిభకు అడ్డు కాదని నిరూపించారు తెలంగాణకు చెందిన ప్రణీత్ అనే కుర్రాడు. అతని తమ్ముడు శౌర్య కూడా అన్నయ్య బాటలోనే నడుస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ అన్నదమ్ములిద్దరూ జన్యుపరమ�
చిక్కడపల్లి : సమస్యలు తెలుసుకోవడానికి మీ వద్దకే వచ్చా.. ఇబ్బందులు ఉంటే చెప్పండి.. పరిష్కరిస్తా అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ బస్తీ పర్యటనలో ప్రజలను పలకరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. ఆదివారం రాంనగర్ డివిజన�
చిక్కడపల్లి : ఢిల్లీలోని కస్తూర్బా నగర్లో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా (ఐద్వా) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఐద్వా ఆధ్వర�
చిక్కడపల్లి : గాంధీనగర్ లో ఎమ్మెల్యే క్యాంప్ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా రాష్ట్ర సీఎం కేసీఆర్ �
చిక్కడపల్లి : మత సామరస్యానికి ప్రతీక గ్యార్వీ ఉత్సవాలు అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లి రాజీవ్గాంధీనగర్ బస్తీలో బస్తీ అధ్యక్షుడు మహ్మద్ సాబేర్ ఆధ్వర్య�
చిక్కడపల్లి : సుందరయ్య పార్కు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కులో ఆదివారం వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ సుందరయ్య పార్కు నూత�
చిక్కడపల్లి : ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం బాగ్లింగంపల్లి సంజయ్నగర్ బస్తీలో 68.1 లక్షల రూపాయిలతో సీసీరోడ్�
కాచిగూడ : నిషేధిత గంజాయిను అమ్ముతున్న వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ హాబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం బాగ్లింగంపల్లి ప్రాంతానికి చెందిన గంగాధార్