Badibata Program | ఇవాళ రామాయంపేట మండల విద్యాధికారి (ఎంఈవో) అయిత శ్రీనివాస్ మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బడిబాటను ప్రారంభించి.. తల్లిదండ్రుల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.
మండలంలోని కొండారెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో బుధవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఉదయ్కుమార్, నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి ము ఖ్య అతిథులుగా హాజరై వి ద్యార్థులకు ప�
సర్కారు బడుల్లో నమోదు పెంచడమే లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం గురువారం ప్రారంభంకానున్నది. ఈ మేరకు బుధవారం సమగ్రశిక్షా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ మల్లయ్యభట్టు మారిన షెడ్యూల్ను విడ
బడిబాట కార్యక్రమాన్ని జూలై ఆరో తేదీ వరకు పొడిగించినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. బడిబాట కార్యక్రమాన్ని తొలుత ఈ నెల 3 నుంచి 17 వరకు నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, బడీడు పిల్లలను గు ర్తించి స్కూళ్లలో చేర్పించడం, విద్యార్థుల చేరికలను పెంచడమే లక్ష్యంగా ప్రభు త్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించింది.