‘డబ్బు కోసం నా బిడ్డను కొందరు ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది చంపేశారు, దయ చేసి నా బిడ్డను బతికించండి’ అంటూ ఒక వ్యక్తి నవజాత శిశువుతో అధికారులందరినీ అభ్యర్థిస్తున్న హృదయ విదారక దృశ్యం యూపీలోని లఖింపూర్ �
పెద్దపల్లి మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో గత వారం క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాలింత మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని తెనుగువాడకు చెందిన ఢిల్
వైద్యుల నిర్లక్ష్యంతో పురిట్లోనే బిడ్డ మృతి చెందిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపి న వివరాల ప్రకారం.. ములుగు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన బిళ�
వైద్యుడి నిర్లక్ష్యమే.. పసికందు ప్రాణం తీసిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పాత బెల్లంపల్లి పట్టణానికి చెందిన గందం గంగవ్వ �
Street Dog | రెక్కాడితేకానీ డొక్కాడని దుస్థితి ఆ దంపతులది. భవన నిర్మాణ పనులు చేసుకుంటూ బతుకును లాక్కొస్తున్నారు. రెక్కలకష్టంతో నెట్టుకొస్తున్న ఈ దంపతుల జీవితాల్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. కుక్కల దాడిలో త
పెద్దపల్లి రూరల్ : అనుమానాస్పద స్థితిలో ఓ చిన్నారి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని పెద్దపల్లి మండలం కాపులపల్లి గ్రామానికి చెందిన మ్యాదరబోయిన మహేష్- రజిత దంపతుల మూడు �