Swachh Survekshan Awards | స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. ఫాస్ట్ మూవింగ్ సిటీల విభాగంలో రాష్ట్రంలోని ఏడు మున్సిపాలిటీలకు ఏడు అవార్డులు వరించాయి. వీటితో కలిపి స్వచ్ఛ సర్వేక్షన్-2022 ర్యాంకి
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' తర్వాత జాతీయ జెండాను భద్రపరిచే విధానాన్ని కేంద్రం దేశ ప్రజలకు సూచించకపోవడం విడ్డూరం. దీంతో జాతి సమున్నత కీర్తిబావుటా అయిన త్రివర్ణ పతాకానికి గౌరవం తగ్గిందా అనిపించింది.
Talasani Srinivas yadav | దేశ గర్వపడేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా అమీర్పేటలోని ప్రభుత్వ దవాఖానలో
కుట్లు లేకుండానే తయారీ సిరిసిల్ల నేతన్న ప్రతిభ ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ ప్రశంస హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల టౌన్: సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ మరో ఘనతను
మన ఐక్యతే విదేశాలకు ఆదర్శం వజ్రోత్సవాల్లో మంత్రి కేటీఆర్ మూడువారాల తర్వాత చేతికర్ర సహాయంతో వేడుకకు హాజరు సికింద్రాబాద్, ఆగస్టు 14: భిన్నత్వంలో ఏకత్వమే మన దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలుపుతున్నదని �
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో స్వామి బోధమయానంద హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ భారత్ అనేది స్వచ్ఛ మనసు ఉంటేనే సాధ్యమవుతుందని రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద పేర్కొన్నారు.
లక్నో: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లైన నేపథ్యంలో ఉత్తర పద్రేశ్ వ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో భారీగా హోర్డింగ్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ, యూపీ సీఎం య�
రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 8 నుంచి 22వ తేదీ వరకు భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశించారు. వజ్రోత్సవాల నిర్వహణపై శని�
హైదరాబాద్ : స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 8 నుంచి 22వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నా�
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాన్ని పురసరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన పండుగ అర్చన జాతీయ గీతాన్ని 75 సార్లు.. ఏడు గంటలపాటు ఆ�