న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి మీనాక్షీ లేఖి ఇవాళ సైకిల్ తొక్కారు. దౌత్యవేత్తలు, రాయబారులతో కలిసి ఆమె ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే సైక్లింగ్, పెడలిం�
PM Modi | దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చ జరగాలని ప్రధాని మోదీ అన్నారు. ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలని, ఉభయ సభలు సజావుగా సాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు.
రఘునాథపాలెం : సాంప్రదాయ పంటలకు భిన్నంగా కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందవచ్చునని జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖాధికారిణి అనసూయ సూచించారు. స్వాతంత్య్ర వచ్చి 75వసంతాలు పూర్తయిన సందర్భంగా జిల్లా ఉద్యానవ�
న్యూఢిల్లీ: రానున్న 75 వారాల్లో 75 వందే భారత్ రైళ్లు దేశంలోని పలు ప్రాంతాలను కలుపుతాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎర్ర కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతం చ�
రాజ్నాథ్ సింగ్| దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేశారు.
ప్రధాని మోదీ| 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ దేశ ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని, చైతన్యాన్ని నింపాలని ఆకాంక్�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఈనెల 24న ఉదయం 7గంటలకు ‘ఫ్రీడమ్ రన్�