హైదరాబాద్లోని గీ తం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ప్రమాణ-2025’ రెండో రోజు శనివారం ఎలక్ట్రిఫైయింగ్ ఆటో ఎక్స్పో- ఆటోమేనియా అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమానికి ఔత్సాహికులు, విద్యార్థులు రకరకాల వాహనాలతో హాజర
దేశీయ ఆటోమొబైల్ ఎక్స్పోలో ఈవీల జోరు కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు శనివారం కూడా ప్రధాన ఆటోమొబైల్ సంస్థలతోపాటు చిన్న స్థాయి సంస్థలు కూడా పలు ఈవీలను ప్రదర్శించాయి. ఈసారి జరుగుతున్న ఆటోమొబైల్ ఎక్స�
Auto Expo 2025 | భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో - 2025 (Bharat Mobility Global Expo 2025) పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ, భారతీయ కార్ల తయారీదారులు కొత్త మోడల్స్ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే అనేక బ్రాండ్లు తమ లాంచ్లను గురిం
మహానగరంలోనే కనిపించే ఆటో ఎక్స్పోలు ఖమ్మం నగరంలో సబ్బండ వర్గాల దరికి చేరాయని, ఇందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’కు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అభినందనలు తెలిపారు.
ముగ్గురు పిల్లలను ఓ బైక్పై ఎక్కించుకుని వెళ్లే తల్లి దండ్రులను మనం ఇప్పటికీ చూస్తుంటాం. ఇలా దృశ్యమే భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా (Ratan Tata) కంట్లో పడింది. ముంబై వీధుల్లో తల్లిదండ్రుల మధ్య నలిగిపోతూ బైక్ప
కరీంనగర్ జిల్లా కేంద్రం మహాత్మా జ్యోతిబాఫూలే సర్కస్ గ్రౌండ్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో ఎక్స్పో గ్రాండ్ సక్సెస్ అయింది. ఆదివారం ఈ ఎక్స్పో ముగింపు వేడుకను అట్టహ
వాహన ప్రేమికుల కోసం ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఆటో ఎక్స్పో ఏర్పాటైంది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనను ఖమ్మం జిల్లా ప