జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం లో ఇటీవల ట్రాన్స్ జెండర్ చేతిలో ఆటో డ్రైవర్ మృతిచెందిన సంగతి మరవక ముందే మళ్లీ ట్రాన్స్ జెండర్ చేతిలో మరొకరు బలి అయిన ఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. గ్�
మూసీ పరిసర ప్రాంత ప్రజల్లో మళ్లీ భయం మొదలైంది. బఫర్ జోన్లో ఉన్నాయంటూ ఇండ్లను కూల్చివేస్తారని జరుగుతోన్న ప్రచారం పేదల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. పైసా పైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇండ్లను కం�
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం నెహ్రునగర్ గ్రామానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ కయ్యుం(45) ఆటో నడుపుతూ
ఉపాధి లేక.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. వేర్వేరుగా జరిగినప్పటికీ ఇద్దరు గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. బోధన్ మండలం ఖండ్గాం గ్ర�
అప్పుల బాధలు భరించలేక.. వాటిని తీర్చే మా ర్గం కనిపించక ఓ కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో చో టుచేసుకుంది. గ్రామానికి చెందిన వెల్ము �
ఓ వైపు ఉపాధి లేకపోవడం.. మరోవైపు ఆటో కిస్తీలు కట్టకపోవడంతో ఫైనాన్షియర్ల వేధింపులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ ఆటో డ్రైవర్ శనివారం గుండెపోటుతో మృతి చెందాడు.
గుం డెపోటుతో ఆటోడ్రైవర్ మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మం డలం జంగరాయి గ్రామానికి చెందిన బందెళ్ల శివకుమార్(39) ఆటోడ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించ�
హైదరాబాద్ : హిమాయత్ సాగర్లో ఈతకు వెళ్లి ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు ఆటో డ్రైవర్ దేవాగా గుర్తించారు. రాజేంద్రనగర్ పోలీసుల�