Warangal | బొల్లికుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బొల్లికుంట వద్ద గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
కేంద్రం తెచ్చిన రోడ్డు భద్రతా చట్టం ద్వారా ఫిట్నెస్ ధ్రువీకరణలో ఆలస్యమైన ఆటోలకు దినానికి రూ.50 చొప్పున జరిమానా విధించడాన్ని వ్యతిరేకిస్తూ 12న ‘చలో రాజ్భవన్' నిర్వహిస్తున్నట్టు ఆటో, రిక్షా, క్యాబ్,లార
Labourers | శాయంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మాందారిపేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున కూలీలతో (Labourers) వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచ�
Lakshmipur | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని లక్ష్మీపూర్ (Lakshmipur) శివారులో అదుపుతప్పిన ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది విద్యార్థులు
Mulugu | ములుగు (Mulugu) జిల్లా కేంద్రానికి సమీపంలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు మండలం ఎర్రిగట్టమ్మ వద్ద జాతీయ రహదారిపై ఓ ఆటోను డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు.
దేశీయ ఆటో రంగాన్ని చిప్ల కొరత ఇంకా వేధిస్తూనే ఉన్నది. గత నెల మెజారిటీ సంస్థల అమ్మకాలు పడిపోయాయి. ఫిబ్రవరిలో మారుతి సుజుకీ, హ్యుందాయ్, హోండా, టయోట విక్రయాలు 38 శాతం
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని (Karimnagar) తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ వద్ద ఓ ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. సమాచారం �