Road accident | ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. చిలుకలూరిపేట(Chilukaluripeta) వద్ద ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో ఏడుగురు దుర్మరణం చెందారు.
stock market : భారత స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఐటీ స్టాక్స్ పతనం, క్రూడాయిల్ ధరల పెరుగుదల వంటి కారణాలతో మార్కెట్ నష్టాల బాటలో సాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 281 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 78 పాయ�
యాప్ ఆధారిత క్యాబ్, ఆటో, డెలివరీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యాప్ ఆధారిత డ్రైవర్ల ఫోరం(టీఏడీఎఫ్) అధ్యక్షడు నగేష్ డిమాండ్ చేశారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రౌండ
కేంద్ర ప్రభుత్వం మళ్లీ మోసపూరితంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో కమ్యూనిస్టులు కదం తొక్కారు. ప్రధాన చౌరస్తా వద్ద సీపీఐ రామగుండం నగర సమితి ఆధ్వ�
శవానికి వైద్యం చేసినట్టు స్క్రాప్నకు వెళ్లే ఆటోకు ఫిట్నెస్ ఎందుకని వాహన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై రాకపోకలు సాగించే ఆటోకు ఫిట్నెస్ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అదే ఆటో 15 ఏండ్�
Road Accident | డీసీఎం వాహనం, ఆటో ఢీకొనడంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. అప్పటికే ఆ మార్గంలో వస్తున్న మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు.
MGM Hospital | పర్వతగిరి మండలం చౌటుపల్లి గ్రామానికి చెందిన మహిళ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని చౌటుపల్లి గ్రామానికి తరలించాల్సి ఉంది.
drunk man urinates on woman | మద్యం సేవించిన వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఆటోలో ప్రయాణించాడు. మద్యం మత్తులో ఉన్న అతడు ఆటో నుంచి రోడ్డుపై నడుస్తున్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో జనం అతడ్ని కొట్టి
ఇటీవల మెదక్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడిన సంగతి తెలిసిందే. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తను అనుచరులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి గూండాలను దించి మెదక్, రామాయంపేట
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం తీవ్ర ఆటుపోట్లకు గురయ్యాయి. ఈ క్రమంలోనే సూచీలు మిశ్రమంగా ముగిశాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. సెన్సెక్స్ 5.70 పాయింట్లు పెరిగి 85,712.37 దగ్గర ఆగింది.
Woman's Body In Auto | రోడ్డు పక్కన పార్క్ చేసిన ఆటోలో మహిళ మృతదేహం కనిపించింది. ఎవరో ఆమెను హత్య చేసి మృతదేహన్ని ఆటోలో వదిలి వెళ్లారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ మహిళ హత్యపై దర్యాప్తు చేస్తు�