భారత్లో క్రికెట్కు ఉన్న క్రేజ్ మామూలు కాదు. అది ఆస్ట్రేలియాతో అయితే మరీను. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 6వేల మందికి పైగా ఫ్యాన్స్ ఆస్ట్రేలియ�
అమెరికాను ఆశ్రయం కోరుతున్న భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతున్నదని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘అనాథరైజ్డ్ ఇండియన్స్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్: ట్రెండ్స్ �
చాంపియన్స్ ట్రోఫీ ఎదుట ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక టోర్నీ నుంచి ఆసీస్ పేస్ వీరులు జోష్ హెజిల్వుడ్, పాట్ కమిన్స్, ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ గాయాల కారణంగా తప్పుకోగా మ�
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం కొలంబోలో జరిగిన మొదటి మ్యాచ్లో కంగారూలకు శ్రీలంక షాకిచ్చింది. లో స్కోరింగ్ థ్రిల్లర్గా సాగిన మ్యాచ్లో లంక 49 పరుగుల తేడాతో వ�
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టుపై పర్యాటక ఆస్ట్రేలియా పట్టు బిగించింది. కుహెమన్(4/52), లియాన్ (3/80) ధాటికి లంక రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్లకు 211 స్కోరు చేసింది.
శ్రీలంక మాజీ సారథి దిముత్ కరుణరత్నె అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గురువారం నుంచి గాలె వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే రెండో టెస్టు తన కెరీర్లో చిట్టచివరి మ్యాచ్ అని అతడు తెలిపాడు.
ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమై తీవ్ర విమర్శలెదుర్కుంటున్న ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా.. శ్రీలంకతో గాలెలో జరుగుతున్న మొదటి టెస్టులో మాత్రం సత్తా చాటాడు.
ఆధునిక క్రికెట్లో ‘ఫాబ్-4’ జాబితాలో ఒకడిగా ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టెస్టులలో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో గాలె వేదికగా బుధవారం మొదలైన తొలి టెస్టులో భాగంగ�
Steve Smith: పది వేల పరుగుల క్లబ్లో చేరాడు స్టీవ్ స్మిత్. టెస్టుల్లో ఆ మైలురాయి అందుకున్న 15వ బ్యాటర్గా నిలిచాడతను. శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో అతను ఆ మైలురాయి దాటేశాడు. 10 వేల రన్స్ చేసిన నాలుగవ ఆ�
ఆస్ట్రేలియాలో జరిగే బిగ్బాష్ లీగ్ (బీబీఎల్) 2024-25 సీజన్ ట్రోఫీని హోబర్ట్ హరికేన్స్ సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఫైనల్లో ఆ జట్టు సిడ్నీ థండర్స్ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. హోబర్ట్కు బీబీఎల్ల�
ఆస్ట్రేలియా పర్యటనలో సీనియర్ పేసర్ షమీని ఆడించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, తానైతే అతడిని తప్పకుండా ఆసీస్కు తీసుకెళ్లేవాడినని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు.
Yuvraj Singh | ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్లో ఓటమి తర్వాత టీమిండియా ఆటగాళ్లపై మాజీలతో పాటు అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి చెప్పుకోబోయే ముందు రెండు మాటలు పరిశీలించాలి. ఇటీవలే ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా ప్రదర్శనను మనం ప్రత్యక్షంగా చూశాం. బ్యాటర్లు ఘోరంగా విఫలమై
పదేండ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెచుకున్న ఆస్ట్రేలియా.. వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్కు చేరింది. జూన్లో జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా గ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టులో భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) నువ్వానేనా అన్నట్లు ఆడుతున్నాయి. టీమ్ఇండియా 185 రన్స్కు ఆలౌట్ అవగా, ఆతిథ్య జట్టు 181 రన్స్తో సరిపెట్టుకుంది. ఇక రెండో ఇన్నింగ్స్లో భారత్