Husband, Wife Attempt Bhu Samadhi | భార్యాభర్తలు కలిసి ప్రభుత్వ భూమిలో నివసిస్తున్నారు. కబ్జా భూమిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వృద్ధ దంపతులు ఆ స్థలంలో భూ సమాధికి ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడ�
Agitators Attempt To Set School Bus on Fire | భారత్ బంద్ సందర్భంగా విద్యార్థులున్న స్కూల్ బస్సుకు నిప్పు పెట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. అయితే కాలుతున్న టైర్ మీదుగా ఆ స్కూల్ బస్సు వెళ్లింది. పిల్లలకు తృటిలో ప్రమాదం త�
Coup Attempt | బొలీవియాలో సైనిక తిరుగుబాటుకు ఆర్మీ ప్రయత్నించింది. అధ్యక్షుడి భవనంలోకి ఆర్మీ వాహనాలు దూసుకెళ్లాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్మీ జనరల్ జువాన్ జోస్ జునిగాను అరెస్టు చేశారు.
చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించింది ఓ మహిళ. ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయి గ్రామానికి చెందిన శ్రీరామోజీ రేఖా ప్రభాకర్ తన 50వ ఏట ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ నంబర్-2లో
కర్ణాటక సరిహద్దు.. తెలంగాణలోని ఇర్కిచేడు సమీపంలో కర్ణాటకకు చెందిన కొందరు బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచార సభ నిర్వహించేందుకు యత్నించారు. ఈక్రమంలో కర్ణాటకలోని పలు గ్రామాల నుంచి ఇర్కిచేడుకు ప్రజలను తరలించే
పోస్టాఫీస్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. సబ్ పోస్టుమాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై విద్యాచరణ్రెడ్డి కథనం ప్రకారం..మండల కేంద్రంలోని పోస్టు ఆఫీస్లో సబ్ పోస్టు�
అనుమానాస్పదస్థితిలో వైద్యవిద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ఎంజీఎంలో కలకలం రేపింది. అప్పటి వరకు విధులు నిర్వర్తించిన పీజీ వైద్య విద్యార్థిని అపస్మారకస్థితిలో కనిపించడంతో తోటి విద్యార్ధులు, స�
పీవీ ఎక్స్ప్రెస్ వే బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను ఆసిఫ్నగర్ ట్రాఫిక్ పోలీసులు రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త కొన్నాళ్ల క్రిత
కన్న బిడ్డలకు నిద్రమాత్రలు వేసి, తల్లిదండ్రులు సైతం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకున్నది. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున�
లారీ డ్రైవర్, క్లీనరే నిందితులు యజమాని ఫిర్యాదుతో అరెస్టు కామారెడ్డి, మే 22 : రెండు కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్ముకోవాలని చూసిన లారీ డ్రైవర్, క్లీనర్లను పోలీసులు అరెస్టు చేశారు. యజమాని ఫిర�
అమరావతి : కర్నూలు జిల్లా బనగానపల్లెలో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలికపై అబ్బాస్ అనే యువకుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. బాలిక ఈ విషయాన్ని ఏడుస్తూ తల్లిదండ్రులకు చెప్పడంతో నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చే�