ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడోత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ముగిశాయి. వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, టెన్నికాయిట్, చెస్, క్యారమ్స్తో పాటు అథ్లెటిక్స�
న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో స్వర్ణ యుగం ఆరంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. శనివారం ఆయన కామన్వెల్త్ క్రీడల బృందాన్ని తన నివాసంలో సన్మానించారు. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత క్�
మంచిర్యాల విద్యార్థులు | కాకతీయ యూనివర్సిటీ స్థాయిలో జరిగిన ఇంటర్ కాలేజీ ఆధ్లెటిక్స్ పోటీలో శ్రీహర్ష డిగ్రీ కళాశాల మంచిర్యాల విద్యార్థులు ప్రతిభ చూపారు.
ఖమ్మం : ఖమ్మం సర్ధార్ పటేల్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ అండర్-10, అండర్-12, అండర్-14 విభాగంలో కల్లూరు నుంచి నలుగురు విద్యార్ధులు అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అ�
ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ( Neeraj Chopra ) తాజా వరల్డ్ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి చేరాడు. అతడు ఏకంగా 14 స్థానాలు ఎగబాకడం విశేష�
నీరజ్ చోప్రా.. ప్రస్తుతం ఈ పేరు దేశమంతా మార్మోగిపోతోంది. ఒలింపిక్స్ క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో తొలిసారి భారత్కు గోల్డ్ మెడల్ను అందించి.. భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాడు అథ్లె�
ఇండియాకు 121 ఏళ్ల తర్వాత అథ్లెటిక్స్లో తొలి గోల్డ్ మెడల్ సాధించిపెట్టాడని నీరజ్ చోప్రా( Neeraj Chopra )ను ఆకాశానికెత్తుతున్నాం. కానీ ఈ అథ్లెటిక్స్ మెడల్ కలను 37 ఏళ్ల కిందటే సాకారం చేయడానికి ప్రయత్నించి
ప్రస్తుతం దేశమంతా నీరజ్ చోప్రా గురించే మాట్లాడుకుంటోంది. అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి ఇండియన్గా చరిత్రకెక్కాడు. జావెలిన్ త్రోలో 87.58 మీటర్ల దూరం త్రో చేసి రికార్డు క్రియేట్
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వందేళ్ల కల. ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో మెడల్ గెలవాలని స్వతంత్ర భారతావని ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూసింది. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు. ఇప్పుడు జావెలిన�