మంచిర్యాల : కాకతీయ యూనివర్సిటీ స్థాయిలో జరిగిన ఇంటర్ కాలేజీ ఆధ్లెటిక్స్ పోటీలో శ్రీహర్ష డిగ్రీ కళాశాల మంచిర్యాల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఈ నెల 11,12 తేదీల్లో ఖమ్మంలో నిర్వహించిన ఆథ్లెటిక్స్ పోటీల్లో శ్రీ హర్ష కళాశాల కు చెందిన సుజితా చౌదరి డిస్కస్ త్రోలో యూనివర్సిటీ స్థాయిలో ఫస్ట్ ఫ్రైజ్, ఫిరోజ్ అలీ 200 మీటర్లు మూడో స్థానం సాదించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
వీరు వచ్చే నెలలో బెంగళూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్ని కైనట్లు అయన పేర్కొన్నారు. వీరిని కళాశాల చైర్మన్ పల్లె భూమేశ్, ప్రిన్సిపాల్ పోటు మనోహర్ రెడ్డి, అనితా ఠాగూర్, అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు.
ఇవి కూడా చదవండి..
జయశంకర్ జిల్లాలో పెద్దపులి కలకలం.. పెండ్లి బృందం వాహనం వెంట పరుగులు
Miss Universe | భారత్ నుంచి మిస్ యూనివర్స్ కిరీటం పొందింది ఈ ముగ్గురే..
Telangana | తమిళనాడు బయల్దేరిన సీఎం కేసీఆర్