చాలా మందిని వేధించే ఊపిరితిత్తుల సమస్యల్లో ఆస్తమా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు చాలా మంది ఉన్నారు. అలాగే వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరిని వేధిస్తూ ఉంటుంది. ఆస్తమా సమస్యతో బాధపడుతున్నవా
చలికాలంలో ఎక్కువగా వేధించే అనారోగ్య సమస్యల్లో ఆస్తమా కూడా ఒకటి. ఆస్తమాతో బాధపడే వారిలో ఊపిరితిత్తుల వాయు మార్గాలు మూసుకుపోయి శ్వాస తీసుకోవడం మరింత ఇబ్బందిగా ఉంటుంది. చలికాలంలో ఈ సమస్య�
చలికాలంలో ఆస్తమా బాధితులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయి.. వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చలితీవ్రత పెరిగితే.. శ్వాసలో ఇబ్బంది, అలసట, నిద్రలేమి లాంటి సమస్యలూ ఇబ్బంది పెడుత
Ozone Pollution | పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న ఓజోన్ కాలుష్యంపై సీపీసీబీ (CPCB) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కి కీలక నివేదిక సమర్పించింది. తక్షణం చర్యలు తీసుకోకపోతే ఊపిరితిత్తుల వ్యాధులు, ఉబ్బసం కేసులు వే
చలికాలంలో లేదా ఇతర సమయాల్లో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చాలా మందికి శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సమస్యల బారిన పడుతుంటారు.
వానాకాలం ముగింపునకు వచ్చింది.. శీతకాలం ప్రవేశిస్తున్నది. చలికాలంలో చల్లని గాలులే కాదు చుట్టూ కాలుష్యమూ ఇబ్బందిపెడుతుంది. ఈ శీతల గాలుల కారణంగా అసాధారణమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మనదేశంలో ఏటా 3.7 కోట్ల మంది ఉబ్బసం బారిన పడుతున్నారు. వారిలో.. నగర, నగర శివారు ప్రాంతాల్లో నివసించే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. సాధారణ మహిళలతో పోలిస్తే.. ఆస్తమా బాధితులు గర్భం దాల్చడంలో ఇబ్బంది పడుతున్నట్లు �
రాత్రిపూట విధులు నిర్వహించే మహిళలపై ఆస్తమా పంజా విసురుతున్నది. సాధారణ ఉద్యోగులతో పోలిస్తే.. వీరికి ఆస్తమా వచ్చే అవకాశం 50శాతం ఎక్కువగా ఉన్నదని తాజా అధ్యయనం కనుగొన్నది. జీవగడియారం దెబ్బతినడం వల్ల.. ఉబ్బసంత
‘చదువు రాకపోతే గాడిదలు కాయ్.. కనీసం అవి బరువులైనా మోస్తయ్. నువ్వూ ఉన్నావ్ ఎందుకు?’ అంటూ గాడిదతో పోల్చుతూ తిడుతుంటారు. కానీ, ఆ గాడిదలతోనే నెలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నాడు గుజరాత్కు చ
శిశువుల్లో తరచూ ఏర్పడే ఫుడ్ అలర్జీతో భవిష్యత్తులో వారిలో ఆరోగ్య సమస్యలు మరింత పెరుగొచ్చని ఆస్ట్రేలియాలోని ముర్డోచ్ చిల్డ్రన్స్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా పరిశోధనలో తేలింది.
ముక్కు కండరాల వాపు తీవ్ర శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తున్నదని పరిశోధకులు తేల్చారు. ఆస్తమా రోగుల ముక్కు, చాతి నమూనాలను సేకరించి వాటి పనితీరును అంచనా వేసిన పరిశోధకులు, జంతువులకు ఆస్తమా సోకితే ప్రవర్తించే క
ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా (Asthama) వ్యాధిగ్రస్తులకు అందించే చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ప్రారంభించారు.
ఉబ్బస వ్యాధి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆయాసానికి గురిచేస్తుంది. ఆస్తమాకు అనేక కారణాలు. ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల రావచ్చు, పర్యావరణ ప్రభావాన్నీ తేలిగ్గా తీసుకోలేం. ధూమపానం తదితర దురలవాట్ల�