మనదేశంలో ఏటా 3.7 కోట్ల మంది ఉబ్బసం బారిన పడుతున్నారు. వారిలో.. నగర, నగర శివారు ప్రాంతాల్లో నివసించే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. సాధారణ మహిళలతో పోలిస్తే.. ఆస్తమా బాధితులు గర్భం దాల్చడంలో ఇబ్బంది పడుతున్నట్లు �
రాత్రిపూట విధులు నిర్వహించే మహిళలపై ఆస్తమా పంజా విసురుతున్నది. సాధారణ ఉద్యోగులతో పోలిస్తే.. వీరికి ఆస్తమా వచ్చే అవకాశం 50శాతం ఎక్కువగా ఉన్నదని తాజా అధ్యయనం కనుగొన్నది. జీవగడియారం దెబ్బతినడం వల్ల.. ఉబ్బసంత
‘చదువు రాకపోతే గాడిదలు కాయ్.. కనీసం అవి బరువులైనా మోస్తయ్. నువ్వూ ఉన్నావ్ ఎందుకు?’ అంటూ గాడిదతో పోల్చుతూ తిడుతుంటారు. కానీ, ఆ గాడిదలతోనే నెలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నాడు గుజరాత్కు చ
శిశువుల్లో తరచూ ఏర్పడే ఫుడ్ అలర్జీతో భవిష్యత్తులో వారిలో ఆరోగ్య సమస్యలు మరింత పెరుగొచ్చని ఆస్ట్రేలియాలోని ముర్డోచ్ చిల్డ్రన్స్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా పరిశోధనలో తేలింది.
ముక్కు కండరాల వాపు తీవ్ర శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తున్నదని పరిశోధకులు తేల్చారు. ఆస్తమా రోగుల ముక్కు, చాతి నమూనాలను సేకరించి వాటి పనితీరును అంచనా వేసిన పరిశోధకులు, జంతువులకు ఆస్తమా సోకితే ప్రవర్తించే క
ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా (Asthama) వ్యాధిగ్రస్తులకు అందించే చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ప్రారంభించారు.
ఉబ్బస వ్యాధి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆయాసానికి గురిచేస్తుంది. ఆస్తమాకు అనేక కారణాలు. ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల రావచ్చు, పర్యావరణ ప్రభావాన్నీ తేలిగ్గా తీసుకోలేం. ధూమపానం తదితర దురలవాట్ల�
నిద్రలేమి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని మనందరికీ తెలుసు. కంటినిండా కునుకు లేకపోతే మానసికంగా, శారీరకంగా ఒత్తిడిని అనేక రెట్లు పెంచుతుంది. అంతేకాదు నిద్రలేమితో సతమతమవుతున్న వారు ఆస్తమా వ్యాధి �
Health Tips | దీర్ఘకాలిక రోగాల బారినపడకుండా ఉండాలన్నా.. ఇప్పటికే అలాంటి రోగాలు ఉన్నవాళ్లు వ్యాధిని అదుపులో పెట్టుకోవాలన్నా బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నార�
ఆస్తమా.. దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. ఈ రుగ్మత పిల్లల్లో పెరుగుతున్నది. ట్రెకియో బ్రాంకియల్ భాగాలకు వచ్చే ఈ సమస్య వల్ల శ్వాసనాళాలు రకరకాల ఉత్ప్రేరకాలకు ఉత్తేజం చెందుతాయి. శ్వాస లోనికి పీల్చడం, తిరిగ�
దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన చేప ప్రసాదాన్ని ఈ సారి కూడా పంపిణీ చేయడం లేదని బత్తిని కుటుంబసభ్యులు వెల్లడించారు. చేపమందు కోసం ఎవరూ రావద్దని సూచించారు. కరోనా మహమ్మారి కారణంగా మూడేండ్లుగా చేప మందు ప్రసా�
Fish Prasadam | ఈ ఏడాది మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా రోగులకు చేపప్రసాదాన్ని (Fish Prasadam) పంపిణీ చేయడంలేదని నిర్వాహకుడు బత్తిని గౌరీశంకర్ తెలిపారు. తమ పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటివరకు