మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత మండల సమాఖ్య ప్రతినిధులపై ఉందని జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి రఘువరణ్ అన్నారు. జగిత్యాల జిల్లా సమాఖ్య కార్యాలయ సమావేశ మందిరంలో �
మత్స్యకారుల ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర సర్కారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. వివిధ పథకాలతో జీవనోపాధి మెరుగు పరిచి ఆదుకుంటున్నది. ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడంతో సబ్సిడీపై వలలు, బోట్లు, వాహనాలు �
జిల్లా పరిషత్, రంగారెడ్డి జిల్లా స్థాయి సంఘ సమావేశాలు సోమ, మంగళవారాల్లో జిల్లా పురోభివృద్ధిని కాంక్షిస్తూ విజయవంతంగా జరిగాయి. మొదటి రోజైన సోమవారం ‘వ్యవసాయం, స్త్రీ-శిశు, సాంఘిక సంక్షేమం’లపై సమీక్ష జరుగ
చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు కోరారు. పాలక మండళ్ల పదవీ కాలం ముగిసి నాలుగున్నర ఏండ్ల�
ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కేంద్రం తమ వాటాను ఉపసంహరించుకున్నది. దీంతో స్థానికులు, కార్మిక సంఘాలు పార్టీలకతీతంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఇదిలా ఉంటే బొగ్గు రంగంలో కీలక �
దేశవ్యాప్తంగా తెలంగాణ తరహా రైతు కేంద్రీకృత సంక్షేమ పథకాలను అమలు చేయాలని పలు రాష్ర్టాల రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, �
బీసీ సమస్యలపై 47 ఏండ్లుగా పోరాటం చేస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై కొంతమంది బురద చల్లటం అవివేకమైన చర్య అని 20 ఉద్యోగ సంఘాలు, 28 బీసీ సంఘాలు, 36 కుల సంఘాల నాయకులు
సింగరేణిలో అసత్యపు ప్రచారాలు చేస్తూ జాతీయ సంఘాలు పబ్బం గడుపుకుంటున్నాయని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి విమర్శించారు. ఆర్జీ-2 ఏరియా ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవార�
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నోటిఫికేషన్-714తో మోటార్ వాహన రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతారని.. ఆ నోటిఫికేషన్ను తక్షణమే
పంటలను మార్కెట్కు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కమీషన్ ఇచ్చే పనిలేదు. తరుగుకు అవకాశం అసలే లేదు. పంట కోసిన చోటే రైతుల ఉత్పత్తి సంఘాల(ఎఫ్పీసీ) సేకరణ. మార్కెట్ రేటుతో సమానంగా ధర చెల్లింపు. ఫలితంగా రైతుకు అద�