చ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,75,891 కోట్లతో బడ్జెట్ను మంత్రి భట్టువిక్రమార్క (Minister Bhatti Vikramarka) ప్రవేశపెట్టారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీల అమలుకు రూ. 53,196 కోట్లు ప్రతిపాదించారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) కొనసాగుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను మంత్రి భట్టివిక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,75,891 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించ�
తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా బడ్జెట్ను (Budget) ప్రవేశపెట్టనుంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను రూపొ�
ఒక నెల ఒకటో తేదీన జీతాలివ్వడమే ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (MLA Payal Shankar) విమర్శిచారు. జీతాలే కాదు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎవరు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) రెండో రోజుకు చేరుకోనున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించనున్నారు.
హామీల అమలుకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం నిరాశ మిగిల్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఎన్నికల హామీల అమలుపై స్పష్టత లేదని విమర్శించారు.
ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) అన్నారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల గిరాకీ లేక ఇప్పటివరకు 18 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసు
బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడిన ఇరువురు నాయకులు ఒకరినొకరు పల�
KCR | అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ను కాంగ్రెస్ సర్కార్ మార్చేసింది. ఏళ్ల తరబడి ప్రతిపక్ష నేతకు ఇస్తున్న కార్యాలయాన్ని కాకుండా చిన్న రూమ్ను కేటాయించింది. మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కేటాయి�
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష, యువత బలిదానాలు, విద్యార్థుల అలుపెరగని పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారందరిక
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. దేశంలో అత్యుత్తమ వైద్యసేవలందించే రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని నీతి ఆయోగ్ ప్రశంసిం
వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో గొప్ప స్థిరీకరణ సాధించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారతదేశ వ్యవసాయ రంగంలోనే నూతన చరిత్రను లిఖించిందన్నారు.