గెలుపు జోరులో భారత్ పరువు కోసం కివీస్ పట్టుదల నేడు మూడో టీ20 మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య ఆఖరి సమరానికి వేళయైంది. చారిత్రక ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం ఇరు జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది
సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో.. మొదటి రోజు శుక్రవారం వర్షం వల్ల పూర్తి ఆట రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే భారతీయ క్రికెటర్లు మాత్రం ఆ తీరిక వేళ బిజీ బిజీగా గడిపారు. కొంద�
లండన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)(World Test Championship (WTC))లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచేందుకు టీమ్ఇండియా స్పిన్నర్ రవించంద్రన్ అశ్విన్ అడుగుదూరంలో ఉన్నాడు. ఛాంపియన్షిప్లో అశ్విన్�
టోర్నీ నుంచి తప్పుకున్న అశ్విన్మరో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు కూడా న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ఐపీఎల్లో కలవరం మొదలైంది. వైరస్ ఆందోళనతో భారత సీనియర్ స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్
హైదరాబాద్: మాజీ రంజీ ఆటగాడు అశ్విన్ యాదవ్ గుండెపోటుతో మృతిచెందాడు. 33 ఏండ్ల అశ్విన్ 2007-2009 మధ్య రంజీల్లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. పేస్బౌలర్గా 14 ఫస్ట్క్లాస్ మ్యాచ్లాడిన అశ్విన్ 34 వ�
చెన్నై: తమిళ స్టార్ కమెడియన్ వివేక్(59) గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. వివేక్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపం ప్రకటించారు. వివేక్ మరణం సినీ పరిశ్రమకు
ముంబై: మరో పది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లందరూ ఆయా జట్లలో చేరుతున్నారు. తాజాగా భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్�
న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భుజం గాయం కారణంగా రాబోయే సీజన్ మొత్తానికి దూరమయ్యే పరిస్థితి నెలకొ