‘శివశక్తి పాత్ర, ‘ఓదెల 2’ సినిమా నా కెరీర్లో చాలా స్పెషల్. 20ఏళ్లుగా ఎన్నో ప్రొడక్షన్స్లో పనిచేశా. కానీ ఇంత పాషన్ వున్న ప్రొడ్యూసర్స్ని, క్రియేటర్స్ని చూడలేదు. ఇలాంటి టీమ్ అరుదుగా దొరుకుతుంది.
ఓదెల గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, సంపత్నంది రాసిన కథతో రూపొంది.. ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించిన ‘ఓదెల రైల్వే స్టేషన్' చిత్రానికి సీక్వెల్గా రూపొందుతోన్న చిత్రం ‘ఓదెల 2’. తమన్నా భాటియా ఇందులో నా
‘ఓదెల రైల్వేస్టేషన్' చిత్రానికి సీక్వెల్గా రూపొందుతోన్న చిత్రం ‘ఓదెల 2’. తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి అశోక్తేజ దర్శకుడు. డి.మధు నిర్మాత. దర్శకుడు సంపత్నంది పర్యవేక్షణలో రూపొందుతోన్న
‘ఓదెల రైల్వేస్టేషన్' సినిమాకు సీక్వెల్గా రాబోతున్న చిత్రం ‘ఓదెల 2’. తమన్నా ఇందులో వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నది. అశోక్తేజ దర్శకుడు. ముధు క్రియేషన్స్, సంపత్నంది టీమ్వర్క్స్ కలిసి నిర్మిస్తున్న ఈ
Odela 2 | మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓదెల 2 (Odela 2). ఓదెల సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi) కథను అందిస్తుండగా.. అశోక్ తేజ దర్శకత
తెలంగాణ యాస చాలా స్వచ్ఛమైనదని ప్రజాకవి కాళోజీ కోరినట్లు ప్రజల పలుకుబడుల భాషకు పట్టం కట్టాల్సిన అవసరం ఉందని ప్రముఖ సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్తేజ తెలిపారు.
ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంది కథానాయిక కేథిరిన్ ట్రెసా. ప్రస్తుతం ఈ భామ సందీప్మాధవ్తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నది.
‘ఓదెల రైల్వే స్టేషన్' చిత్ర దర్శకుడు అశోక్ తేజ దర్శకత్వంలో ఓ సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. కథానాయిక కేథరిన్ ట్రెసా హీరోయిన్గా, సందీప్ మాధవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కేసీఆర్ �
‘ఆహా’ ఓటీటీలో విడుదలై అందరి ప్రశంసలు అందుకున్న ‘ఓదెల రైల్వే స్టేషన్' చిత్ర దర్శకుడు అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందనున్న నూతన చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. పాపులర్ కథానాయిక కేథరిన్ థెరిస
Sandeep Madhav | లీడ్ యాక్టర్గా వంగవీటి, జార్జిరెడ్డి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ మాధవ్ (Sandeep Madhav). ఈ హైదరాబాదీ యాక్టర్ కొత్త సినిమా అప్డేట్ అందించాడు. సందీప్ మాధవ్ కొత్త సినిమా నేడు గ్రాండ్�
తెలుగు సాహిత్యంలో అపూర్వమైన, అపురూపమైన పోరాటగీతాలు పాడిన సుద్దాల హనుమంతుకు సరైన వారసుడు అశోక్ తేజ. తండ్రి వాయించే హార్మోనియం రాగాలు ఆలకిస్తూ, తల్లి జానకమ్మ పాడే పాటలను వింటూ, అశోక్ తేజ ఆకలిని మరిచి, ఆ ప�
కథానాయిక కేథరిన్ త్రెసా కొంత విరామం తరువాత ఓ సినిమాలో నటించనున్నారు. ‘జార్జిరెడ్డి’ ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా రూపొందనున్న ఈ చిత్రానికి ‘ఓదెల రైల్వేస్టేషన్' చిత్ర దర్శకుడు అశోక్ తేజ దర్శకుడు.దావుల�