రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తున్నది. తాజా పరిణామాల నేపథ్యంలో అధ్యక్ష పదవికి అశోక్ గెహ్లాట్ పోటీపై అనిశ్చితి నెలకొన్నది.
రాజస్ధాన్లో నాయకత్వ మార్పు అంశం కాంగ్రెస్ పార్టీలో పెను ప్రకంపనలకు దారితీస్తోంది. రాజస్ధాన్ సీఎం అశోక్ గహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడితే ఆయన స్ధానంలో సచిన్ పైలట్ సీఎం పగ్గాలు
Congress Crisis | రాజస్థాన్ కాంగ్రెస్లో మరోసారి సంక్షోభం నెలకొన్నది. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో అధిష్ఠానం నిలిపేందుకు ప్రయత్నిస్తుండగా.. అదే సమయంలో కొత్త ముఖ్యమంత్రిగ
Ashok Gehlot:కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఆక్టోబర్ 17వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీపడడం లేదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. కేరళలో భా
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడతారని భావిస్తున్న రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ పేరును తదుపరి సీఎంగా ప్రతిపాదించారని పార్టీ వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకోనున్నది. దశాబ్దాల తర్వాత తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యపీఠంపై కూర్చోబెట్టనున్నది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహు�
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ ఇంట్లో ఇవాళ సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. అగ్రసేన్ ఆఫీసుకు కూడా దర్యాప్తు సంస్థ వెళ్లినట్లు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. గత