లఖింపూర్ కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్మిశ్రాకు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని తాము నియమించిన కమిటీ సిఫార్సు చేసినప్పటికీ ఎందుకు �
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ కేసులో నిందితుడు, ఆశిష్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా బెయిల్ వ్యవహారంపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది. అయితే, ఘటనపై దర్యాప్తును పర్యవేక�
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ హింస కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. న్
యావత్ దేశాన్ని కుదిపేసిన యూపీలోని లఖింపూర్ ఖీరీ రైతుల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన ప్రదర్శనలు చేపడుతున్న అన్నదాతలను వాహనాలతో తొక్కించి చంపిన కే�
లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రాకు అలహాబాదు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నా
లఖింపూర్ ఖీరీ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.
లఖింపూర్ కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి కుమారుడు ఆశీశ్ మిశ్రాకు బెయిల్ దొరికింది. దీనిపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ భగ్గుమన్నారు. ఈ స్థానంలో సామాన్యుడు గనక ఉంటే.. ఇంత తొంద�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో గత ఏడాది అక్టోబర్లో జరిగిన హింసాత్మక కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ లభించింది. అలహాబాద్ హై�
వెల్లడించిన ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టులో 5వేల పేజీల చార్జిషీట్ దాఖలు నిందితులుగా ఆశిష్ సహా 14 మంది పేర్లు లఖింపూర్ ఖీరీ, జనవరి 3: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్లో గతేడాది అక్టోబర్లో రైతులను కార్లతో
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం దాదాపు 5,000 పేజీల ఛార్జిషీట్ను కోర్టులో దాఖలు చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్
లఖింపూర్ ఖీరీ (యూపీ): లఖింపూర్ ఖీరీ కేసులో అరెస్టు అయిన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు డెంగ్యూ సోకింది. దీంతో అతడిని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ నెల 3న కేంద్ర సాగు చట్టాలకు వ
లక్నో: ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీలో రైతులను వాహనంతో తొక్కించిన కేసులో కీలక నిందితుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు డెంగ్యూ సోకింది. దీంతో ఆయనను జిల్లా జైలు నుంచి ప్రభ�
Lakhimpur Kheri | ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ ఫటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా.. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను తన వాహనంతో తొక్కించి హత్య చేసిన ఘ�