లఖింపూర్ ఖీరీ హింసాత్మక ఘటన కేసులో కేంద్ర మాజీ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఢిల్లీ లేదా లక్నోలో మాత్రమే ఉండాలని షరతు విధించింది.
Lakhimpur Kheri violence: మాజీ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. లఖింపుర్ ఖేరి కేసులో ఆయనకు బెయిల్ మంజూరీ చేశారు. రైతులపై వాహనం దూసుకెళ్లిన ఘటనలో కేసు నమోదైన విష�
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరీలో కేంద్ర మంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన కాన్వాయ్తో రైతులను తొక్కించి చంపిన ఘటనకు మంగళవారంతో రెండేండ్లు పూర్తి అవుతున్నది. అయితే ఈ హింసాకాండ బాధితులకు ఇ�
హింసాకాండ జరిగిన ఆరు రోజుల తర్వాత 2021 అక్టోబర్ 9న అజయ్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. నాటి నుంచి ఏడాదిపైగా జైలులో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు ఈ నెల 25న మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
లఖింపూర్ ఖేరీ కేసులో సాక్షులైన ప్రబ్జ్యోత్ సింగ్, అతడి తమ్ముడు సర్వజీత్ సింగ్ ఒక వేడుకకు వెళ్తుండగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రా అనుచరులు కత్తులతో దాడి చేశారు.
న్యూఢిల్లీ: లఖింపూరీ కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ను ఇవాళ సుప్రీంకోర్టు రద్దు చేసింది. గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీల�
లఖింపూర్ నిందితుడు ఆశిష్ మిశ్రాకు ఉత్తరప్రదేశ్ సర్కారు వత్తాసు న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: లఖింపూర్ కేసు చాలా తీవ్రమైనదే అయినప్పటికీ నిందితుడు ఆశిష్ మిశ్రా ఎక్కడికీ పారిపోయే అవకాశం లేదని ఉత్తరప్రదేశ్
న్యూఢిల్లీ: యూపీలోని లఖింపూర్లో రైతుల మీద నుంచి వాహనాన్ని తీసుకువెళ్లిన కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటీషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో చర్చించారు. అయితే ఆశిష్ మిశ్