ASHA activists arrest | ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చలో హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధమవుతున్న ఆశా కార్యకర్తలను పోలీసులు ముందుస్తు అరెస్టు చేశారు.
ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ సర్కారు తీరు ఉన్నది. నాడు అధికారమే పరమావధిగా ఆశ కార్యకర్తలకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొండి‘చెయ్యి’ చూ�
Asha activists | అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి.. నేడు అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ విస్మరించిందని పలువురు ఆశ కార్యకర్తలు(Asha activists) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాగర్కర్నూల్ జిల్లా కొ�
Asha activists | వేతనాలు పెంచాలని ఆశా కార్యకర్తలు( Asha activists) ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేతనం రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ డీఎంఈ కార్యాలయం(DME office) ఎదుట బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్�
ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీ యూ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ల ఎదుట గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న పారితోషికాన్ని వెంటనే విడుదల చేయాలని ఆశాకార్యకర్తలు డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ జిల్లాలోని ఆశా కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
సమైక్య రాష్ట్రంలో చీకట్లో మగ్గిన చిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తున్నాయి. కనీస గుర్తింపు లేక, శ్రమకు తగ్గ ఫలితం దక్కక అష్టకష్టాలు పడిన వారి బతుకులు స్వరాష్ట్రంలో మారుతున్నాయి.
వారందరూ కింది స్థాయి సిబ్బంది.. తమ విధుల్లో ఎటువంటి లోపం లేకుండా నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విపత్కర సమస్యలను సృష్టించింది. మళ్లీ కొవిడ్పై ఆందోళన చెందకుండ�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం కోసం మం డల అధికారి చర్యలు చేపట్టారు. ఇప్పుటికే మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలతోపాటు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహి�
తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ దశలవారీగా అందరి సమస్యలు పరిష్కరిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
జనగామ : ఆశా కార్యకర్తలను ఆదుకున్నది తెలంగాణ ప్రభుత్వమే. గతంలో ఆశాలు జీతం కోసం పోరాటాలు చేస్తే నాటి ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించాయి. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం ఆశాల మనసు తెలుసుకొని జీతాలను రూ. 9 వేల 750 కి పె�
పేదలకు మరింత చేరువగా సర్కారు వైద్యం ఉమ్మడి జిల్లాలో 2,380 మంది ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఆరోగ్య వివరాలు గ్రామీణులు, వ్యాధిగ్రస్తులకు సత్వర వైద్య సేవలకు అవకాశం జిల్లాల వార�
హైదరాబాద్ : ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఆశ కార్యకర్తలు అందిస్తున్న సేవలు ఎనలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసించారు. బుధవారం మారేడ్పల్లిలోని మల్డీ ఫర్పస్ ఫంక్షన్ హాల్లో TSMIDC చైర్మన్ ఎర్రోళ
జనగామ : కరోనా కష్టకాలంలో కొవిడ్ బాధితులను అమ్మలా అక్కున చేర్చుకున్నది ఆశ కార్యకర్తలు. ఆ సమయంలో వారి సేవలు వెలకట్టలేనివని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం ఆశ కార్యకర్తలకు స�